అంతరిక్షం గురించి తెలిసినప్పటి నుంచి భూమి వంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా? అనే శోధన జరుగుతూనే ఉంది. ఒక వేళ ఉంటే ఆ గ్రహాలపై నీరు ఉందా? అనేది మరో అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే నీరు ఉంటేనే ఆయా గ్రహాలపై జీవం ఉండే అవక�
బీజింగ్: ఇటీవల భారీ రేడియో టెలిస్కోప్ స్కై ఐని చైనా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆ స్కై ఐ ఇప్పుడు ఓ కొత్త సమాచారాన్ని ఇచ్చింది. ఈ భూగోళం అవతల కూడా ప్రాణులు ఉన్నట్లు గుర్తించింది. చైనాకు చెంద�
బీజింగ్, జూన్ 14: కొవిడ్ నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబసభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్లోని చైనా రా
తైవాన్ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని చైనా తేటతెల్లం చేసింది. సింగపూర్ వేదికగా అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్తో చైనా రక్షణ మంత్రి వు కియాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తైవాన్లో అలజడి సృష్టి
ప్రస్తుతం కొందరు స్కూల్ పిల్లలను చూసిన ఇంటర్నెట్ ఆశ్చర్యపోతోంది. ఆ పిల్లలంతా నింజాలా? అని అడుగుతోంది. దీనికి కారణం ఉందండోయ్. కిండర్గార్డెన్లో చదువుకునే ఈ చిన్నారులంతా ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్లో చా�
గుజావు: చైనాలో బుల్లెట్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆ రైలు డ్రైవర్ మృతిచెందాడు. మరో ఏడు మంది ప్రయాణికులు గాయపడ్డారు. గుయాంగ్ నుంచి గువాంగ్జూకు వెళ్తున్న డీ2809 రైలు గుజావు వద్ద పట్టాలు తప్ప
బీజింగ్: షాంఘై నగరంలో ప్రస్తుతం కోవిడ్ లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. చైనా ఆర్థిక నగరమైన షాంఘైలో గత రెండు నెలల నుంచి తీవ్రమై కోవిడ్ ఆంక్షలను అమలు చేశారు. గత రాత్రి నుంచి నగరంలోని ప్రజ
బీజింగ్: తైవాన్, చైనా మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం మొదలైంది. తైవాన్ వైమానిక దళంలోకి చైనా 30 యుద్ధ విమానాలను పంపినట్లు తెలుస్తోంది. సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. అయితే చైనా చర్యకు దీటుగా య�
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1,041, నిఫ్టీ 309 పాయింట్లు వృద్ధి ముంబై, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర ఆయి�
అగ్రరాజ్యంపై చైనా ఒక్కసారిగా విరుచుకుపడింది. తమపై నిందలు వేయడం ఆపేయాలని, తమను బద్నాం చేయవద్దని సూటిగానే హెచ్చరించింది. ప్రపంచ దేశాల ముందు తమను బద్నాం చేసే పనిలో అమెరికా ఉందని చైనా �
వీసా స్కామ్కు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరాన్ని సీబీఐ గురువారం తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. యూకే నుంచి భారత్కు చేరిన 16 గంటల్లోగా సీబీఐ విచారణకు హాజరుకావాలంటూ ప్రత్యేక కోర్టు
బీజింగ్: తైవాన్ ఆక్రమణకు చైనా వ్యూహం రచిస్తున్నట్లు బయటపడింది. 1.4 లక్షల మంది సైనికులు, 953 యుద్ధ నౌకలు, డ్రోన్లు, ఇతర ఆయుధాలతో సైనిక చర్యకు చైనా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన ఒక ఆడియ
టోక్యో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తైవాన్ను చైనా ఆక్రమిస్తే, అప్పుడు తాము సైనికపరంగా చైనాను అడ్డుకుంటామని ఆయన అన్నారు. టోక్యోలో పర్యటిస్తున్న బైడెన్ ఓ సమావే�