ప్రతిష్ఠాత్మక ఆసియా పారా గేమ్స్ వాయిదా పడ్డాయి. చైనాలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9 నుంచి 15 వరకు హం�
డబ్ల్యూటీఓ వేదికగా ప్రపంచ ఆధిపత్య రాజకీయాలు ఊపందుకున్నాయి. స్వేచ్ఛామార్కెట్ పేరుతో డబ్ల్యూటీఓను తీసుకొచ్చి, ప్రోత్సహించిన అమెరికా, నేడు.. ఆ సంస్థ నియమాల్ని బేఖాతరు చేస్తూ దాని ఉనికినే దెబ్బ తీసే పోకడల�
ఎవరూ ఊహించని విధంగా ఆకాశంలో నుంచి కొన్ని ఇనుప గోలీలు రెండు గ్రామాల్లో పడ్డాయి. వాటిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని గుర్త
షాంఘై : చైనా ఆర్థిక నగరం షాంఘై కరోనా మహమ్మారి నుంచి కోలుకుటున్నది. ప్రస్తుతం కరోనా అదుపులోకి వస్తుండడంతో ఇప్పటికే పలు ఆంక్షలు సడలించిన అధికారులు.. వచ్చే నెల జూన్ ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్న�
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మెదడు సంబంధిత వ్యాధి ‘సెరెబ్రల్ న్యూరిజమ్ (మెదడులోని రక్తనాళంలో బెలూన్స్ ఏర్పటడం)’తో బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన కొవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్�
బీజింగ్: వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్ ఫుట్బాల్ ఫైనల్స్ టోర్నీని నిర్వహించేందుకు చైనా వెనుకడుగు వేసింది. ఆసియా కప్ ఫైనల్స్ నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆ దేశం స్పష్టం చేసింది. ఈ విష�
బీజింగ్: కోవిడ్19 నివారణలో చైనా దారుణంగా విఫలమైంది. తాజాగా విధిస్తున్న లాక్డౌన్లతో ఆ దేశ ప్రజల్లో తీవ్ర అసహనం ఉంది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్ విఫలమైనట్�
న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దుల్లో ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని.. భద్రతను పెంచేందుకు భారత సైన్యం కీలకమైన ముందడుగు వేసింది. డిఫెన్స్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన ‘స్వాతి’ వెపన్ లొకే
పాకిస్థాన్కు చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమకు చెల్లించాల్సిన 30వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని పలు చైనా కంపెనీలు పాక్ను డిమాండ్ చేశాయి. చెల్లించకుంటే పాకిస్థాన్లోని తమ కంపెనీలన
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. చైనాలోని హంగ్జౌ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య జరుగాల్సిన క్రీడా పోటీలను వాయిదా వేస్తున్నట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (వోసీఏ) ప్రకటించింది.
చైనాలో కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. లాక్డౌన్ల మీద లాక్డౌన్లు విధిస్తున్నారు. దీంతో ప్రజలు కరోనా కంటే లాక్డౌన్కే ఎక్కువ భయపడిపోతున్నారు. షాంఘై తదితర ప్రాంతాల్లో కరోనా లక్షణాలు లేకున�
బీజింగ్ : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చైనా రాజధాని బీజింగ్ నగరంలో బుధవారం సెమీ లాక్డౌన్ విధించింది. డజన్ల కొద్దీ సబ్ వే స్టేషన్లతో పాటు పాఠశాలలు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలను మూసివేసింది. బీ�
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తిన నేపథ్యంలో డ్రాగన్ ఓ కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. హిందీ తెలిసిన గ్రాడ్యుయేట్లను సైన్యంలో ఎక్కువగా భర్తీ చేస్తోంది. సరిహద్దుల్లో ఏం జరుగు