China | చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్వీఝౌ ప్రావిన్స్లోని సందూ కౌంటీలో ఎక్స్ప్రెస్వేపై అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. దీంతో 27 మంది అక్కడికక్కడే దుర్మరణం
LeT Sajid Mir : పాకిస్థాన్లోని లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్ను బ్లాక్లిస్టులో పెట్టాలని ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకున్నది. 2008 ముంబై పేలుళ్ల కేసులో మోస్ట్ �
China fire accident: చైనాలోని ఛాంగ్సూ నగరంలో ఉన్న ఓ భారీ బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్లో ఉన్న డజన్ల సంఖ్యలో ఫ్లోర్లు మంటల్లో కాలిపోతున్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి చెందిన వీడియ
వాస్తవాధీన రేఖ వద్ద వెనక్కి తగ్గాలని చైనాకు భారత్ డిమాండ్.. మీరే తగ్గాలని చైనా డిమాండ్.. ఎన్నోసార్లు ఉన్నతాధికారుల చర్చలు జరిగాయి.. 2020 ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి.
China Covid lockdowns: చైనాలో ఇంకా కొన్ని నగరాల్లో కోవిడ్ లాక్డౌన్లు కొనసాగుతున్నాయి. ఆ పట్టణాల్లో తీవ్ర ఆహార, నిత్యావసరాల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయి. కనీసం 30
బీజింగ్ : చైనా సిచువాన్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ప్రకృతి ప్రకోపానికి 46 మంది ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.8తో ప్రకంపనలు వచ్చాయి. చాలాచోట్ల భవనాల
వాషింగ్టన్: చైనా దారుణమైన రీతిలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఐక్యరాజ్యసమితి తన నివేదికలో ఆరోపించింది. జిన్జియాంగ్ ప్రావిన్సులో ఉయిగర్ ముస్లింలపై ఆ దేశం ఊచకోతకు దిగినట్ల�
చైనా లోన్ యాప్ల ఆగడాలపై మోదీ సర్కార్ మౌనం దాల్చుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో లక్షలాది మందిని అప్పుల పాలు చేస్తూ చైనా లోన్ యాప్లు రూ 500 కోట్లను దారిమళ్లించాయని పేర్కొంది.
ఆకాశమంటేనే అద్భుతాలకు నిలయం. మనకు అంతుచిక్కని రహస్యాలెన్నో అక్కడ దాగి ఉంటాయి. చైనాలోని హైకౌ సిటీ అరుదైన దృగ్విషయానికి కేంద్రంగా మారింది. ఆ నగరంలో ఇటీవల ఆకాశంలో ఇంద్ర ధనుస్సు రంగులో మేఘం క�
అరుణాచల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా పలు భారీ నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తున్నది. అంజావ్ జిల్లాకు చెందిన స్థానికులు అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను వీడియోలు తీయడంతో ఈ సంగతి వెల్లడైంది. చ�
‘భారత్-చైనా మధ్య సమీప భవిష్యత్తులో యుద్ధం జరిగితే, పది రోజుల్లో భారత్ ఓడిపోతుంది. స్వల్ప ప్రాణనష్టంతోనే డ్రాగన్.. అరుణాచల్, లఢక్ను ఆక్రమించుకోవచ్చు’.. రక్షణ రంగానికి సంబంధించిన వార్తలను ప్రచురించే �
తైపి: చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, అయిదు యుద్ధ నౌకలు.. తైవాన్ తీరంలో పహారా కాసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. తైవాన్ జలాల్లోకి 8 జెట్ విమానాలు కూడా చొరబడినట్లు ఆ దేశం తెలిపింది. చైనా మిలిటరీకి