భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1,041, నిఫ్టీ 309 పాయింట్లు వృద్ధి ముంబై, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర ఆయి�
అగ్రరాజ్యంపై చైనా ఒక్కసారిగా విరుచుకుపడింది. తమపై నిందలు వేయడం ఆపేయాలని, తమను బద్నాం చేయవద్దని సూటిగానే హెచ్చరించింది. ప్రపంచ దేశాల ముందు తమను బద్నాం చేసే పనిలో అమెరికా ఉందని చైనా �
వీసా స్కామ్కు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరాన్ని సీబీఐ గురువారం తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. యూకే నుంచి భారత్కు చేరిన 16 గంటల్లోగా సీబీఐ విచారణకు హాజరుకావాలంటూ ప్రత్యేక కోర్టు
బీజింగ్: తైవాన్ ఆక్రమణకు చైనా వ్యూహం రచిస్తున్నట్లు బయటపడింది. 1.4 లక్షల మంది సైనికులు, 953 యుద్ధ నౌకలు, డ్రోన్లు, ఇతర ఆయుధాలతో సైనిక చర్యకు చైనా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన ఒక ఆడియ
టోక్యో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తైవాన్ను చైనా ఆక్రమిస్తే, అప్పుడు తాము సైనికపరంగా చైనాను అడ్డుకుంటామని ఆయన అన్నారు. టోక్యోలో పర్యటిస్తున్న బైడెన్ ఓ సమావే�
లడఖ్లో ఉక్రెయిన్ తరహా పరిస్ధితిని చైనా సృష్టించిందని, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. సరిహద్దుల్లో చ�
నిర్మించడానికి డ్రాగన్ దేశం ఒత్తిడి న్యూఢిల్లీ, మే 20: పాకిస్థాన్లో తమ అవసరాల కోసం సైనిక శిబిరాలను నిర్మించాలని చైనా ప్రయత్నిస్తున్నది. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ను డ్రాగన్ దేశం నిర్మిస్తున�
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని పాంగాంగ్లో చైనా అక్రమంగా వంతెన నిర్మిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు. అయితే.. భారత్ రియాక్షన్ప�
భూమిని పోలి, జీవానికి అనుకూలమైన గ్రహాన్ని వెతకడం కోసం చైనా శాస్త్రవేత్తలు కొత్త ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీనికి క్లోజ్బై హ్యాబిటబుల్ ఎక్సోప్లానెట్ సర్వే(చెస్) అని పేరు పెట్టారు.
మనలో ఎవరైనా సరే గొడుగు ఎందుకు కొంటారు? వర్షంలో తడవకుండా ఉండటానికే కదా. అదే మంచి బ్రాండ్ అయితే భారీ రేట్లు పెట్టడానికి కూడా చాలా మంది వెనుకాడరు. ఇదే అవకాశాన్ని బాగా క్యాష్ చేసుకోవాలని ప్రముఖ బ్రాండ్ కంపెనీ
తూర్పు లఢక్లో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై చైనా మరో వంతెనను నిర్మిస్తున్నది. వాస్తవాధీన రేఖకు అటువైపున 20 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున
పాంగాంగ్ సరస్సుపై చైనా రెండో బ్రిడ్జిని నిర్మించిందనే వార్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వం క్షమించరాని ఉల్లంఘనకు �