బీజింగ్: మనుషులకే కాదు… చేపలు, పీతలకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. చైనాలోని జియామెన్లో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తు�
షాంఘై: చైనాలో కార్చిచ్చు ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ దేశం కరువు హెచ్చరికలు జారీ చేసింది. యాంగ్జీ నదీ పరివాహక ప్రాంతాల్లో పంటల్ని కాపాడుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది
పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ ద్వారా మధ్య ఆసియాపై తన ప్రాభవాన్ని పెంచుకోవాలనే ప్లాన్లో ఉన్న చైనా.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా పాక్-అఫ్గాన్ రీజియన్లో ఇప్పటికే బెల్ట్ అండ్ రో�
ఒకే కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో సంతోషాలు పంచుకునేందుకు కొలీగ్స్ కౌగిలించుకోవడం, హైఫైలు ఇచ్చుకోవడం సహజమే. అయితే ఇలా చేసిన ఒక వ్యక్తికి రూ.1.16 లక్షల ఫైన్ వేసిందో కోర్టు. దీనికి బలమైన కారణం ఉందండోయ్. ఈ ఘటన చైన
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరు ప్రపంచం శాంతికి చిచ్చుపెట్టింది. ఇది రష్యా ఆధిపత్య ధోరణికి నిదర్శనమని పాశ్చాత్య దేశాలు వాదిస్తున్నాయి. అయితే ఈ గొడవను ప్రారంభించింది అమెరికానే అని చైనా అంటోంది. రష్�
కరోనా వైరస్కు పుట్టినిల్లయిన చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. 35 మందికి లంగ్యా హెనిపావైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. షాన్డాంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. ఇది జ�
Langya Virus | ప్రపంచాన్ని ఇంకా కరోనా మహమ్మారి వెంటాడుతున్నది. దీనికి తోడు మంకీపాక్స్ సైతం పంజా విసురుతున్నది. కరోనా వైరస్కు పుట్టినిల్లు అయిన చైనాలో ‘లాంగ్యా హెనిపా’ అనే కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వై�
బీజింగ్: తైవాన్ వద్ద మరోసారి చైనా భారీ స్థాయిలో సైనిక విన్యాసాలను ప్రారంభించింది. యాంటీ సబ్మెరైన్ దాడులతో పాటు సముద్ర రెయిడ్స్ను ప్రాక్టీస్ చేయనున్నట్లు చైనాకు చెందిన ఈస్ట్రన్ థియేటర్ కమ�
తాము ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకుండా తైవాన్లో పర్యటించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు విధించింది. ఆమె, ఆమె కుటుంబసభ్యులు చైనాలో అడుగుపెట్టకుండా నిషే�
డ్రాగన్ కంట్రీ చైనా ఎంతగా వారిస్తున్నా వినకుండా అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ నాన్సీ పెలోసీ.. తైవాన్ సందర్శనకు వచ్చారు. ఈ పర్యటనను తీవ్రంగా ఖండించిన చైనా.. ఇది కచ్చితంగా తమను రెచ్చగొట్టేందుకే అని మండ�
బీజింగ్: అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల తైవాన్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా ఆంక్షలకు సిద్ధమైంది. పెలోసీతో పాటు ఆమె కుటుంబసభ్యులపై చర్యలు తీసుక�