న్యూఢిల్లీ : ఎల్ఏసీ శాంతిని నెలకొల్పేందుకు భారత్ సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో 16వ రౌండ్ సైనిక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరి ఆదివారం కీలక ప్ర�
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను మార్చేందుకు చైనా ఏ ఏకపక్ష ప్రయత్నాన్ని కూడా భారత్ అనుమతించబోదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారత భూభాగంలోకి చైనా చొరబాట్లు పెరుగుతున్నాయని కాంగ్రెస్ మాజీ �
బీజింగ్, జూలై 11: పురుషునికి రుతుస్రావం అంటే ఓ వింత. చైనాలో అలాంటి వింతే వెలుగు చూసింది. 33 ఏండ్ల ఓ యువకునికి తరచూ కడుపునొప్పి, మూత్రంలో రక్తం వంటి సమస్యలు వేధించేవి. డాక్టర్లు మొదట్లో మూత్రాశయ జబ్బుల వల్ల అల�
చైనా అగ్రరాజ్యంగా మారాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ప్రపంచంలోని అన్ని దేశాలను శాసించాలని, అందిరిపై పట్టుసాధించాలని తహతహలాడుతున్నది. ఇందులో భాగంగానే తన సైన్యాన్ని పెంచుకుంటూ పోత�
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో ఇండియా.. పెద్ద ఎత్తునే పన్నులు ఎగ్గొట్టింది. ఇలా తమ సొంత దేశం చైనాకు ఏకంగా రూ.62,476 కోట్లను అక్రమంగా భారత్ నుంచి తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురు
చైనా మొబైల్ ఫోన్ దిగ్గజం వివోకు చెందిన 48 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వివో సహా అనుబంధ కంపెనీలకు చెందిన 119 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది.
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై రెండేండ్లుగా నిషేధం విధించిన చైనా సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నది. భారత్కు విమాన సర్వీసులను నడపడంపై స్పష్టత లేదు
బీజింగ్: ఒక దేశం, రెండు వ్యవస్థలు అన్న విధానాన్ని కట్టుబడి ఉన్నట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తెలిపారు. ఆ మోడల్ ప్రకారమే హాంగ్ కాంగ్ నగరాన్ని రక్షిస్తున్నామని, ఇది సుదీర్ఘ కాలం కొనసాగ
బీజింగ్: విదేశాల నుంచి వచ్చేవారిపై ఉన్న క్వారెంటైన్ ఆంక్షలను చైనా సడలించింది. మిగితా దేశాలతో పోలిస్తే చైనా కఠినమైన కోవిడ్ విధానాన్ని అవలంబిస్తోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే వాళ్లు హోటల్ల