ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్టుపై వాతావరణ అధ్యయన కేంద్రం నిర్మాణానికి చైనా శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. చైనా అధికార వార్తాసంస్థ జిన్హువా ఈ సంగతి వెల్లడించింది. టిబెట్, నేపాల్ సరి
కోవిడ్ కారణంగా భారత్లోనే ఇరుక్కుపోయిన విద్యార్థులు తిరిగి చైనాకు రావడానికి ఆ దేశ విదేశాంగ శాఖ ఓకే చెప్పింది. అయితే.. కొన్ని షరతులతో, కొందరికే ప్రస్తుతానికి అనుమతి ఉంటుందని చైనా విదేశాంగ శాఖ
బీజింగ్: చైనాలో ఆరంతస్తుల భవనం కూలింది. దీంతో శిథిలాల్లో పలువురు ప్రజలు చిక్కుకున్నారు. హునాన్ ప్రావిన్స్లోని చాంగ్షా నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వ్యాపార సముదాయాలున్న ఆరు అంతస్తుల భవనం
Bird Flu | చైనాలో బర్డ్ ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టిస్తున్నది. బర్డ్ ఫ్లూకి చెందిన హెచ్3ఎన్8 రకం లక్షణాలను మనుషుల్లో గుర్తించారు. ఇలా వైరస్ మానవులకు సంక్రమించడం చైనాలో ఇదే మొదటిసారి. దేశంలోని హెనాన్ ప్రావిన్స్
చైనాలో కార్లు తయారు చేసి భారత్లో అమ్ముకుంటామంటే కుదరదని అమెరికా ఈవీ దిగ్గజం టెస్లాకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. భారత్లో తమ ఈవీలను తయారు చేసేందుకు టెస్లా సిద్ధ�
Military Expenditure | ప్రపంచ దేశాలు సైన్యంపై చేస్తున్న వ్యయం సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. 2021లో ఇది 2 లక్షల 10 వేల కోట్ల డాలర్లు దాటిందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తెలిపింది. ఇది అంత�
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, భవనాలు కూలిపోయినప్పుడు శిథిలాల కింద చిక్కుకు పోయినవారిని గుర్తించడం చాలా ముఖ్యం. తొందరగా గుర్తించి సహాయ చర్యలు చేపట్టడం వల్ల వారి ప్రాణాలను
స్యూఢిల్లీ : డ్రాగన్ కంట్రీ చైనా ఎల్ఏసీలో.. భారత్తో సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. హాట్ స్ప్రింగ్స్కు సమీపంలో ఇటీవల మూడు మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని లడఖ్ చుషుల్ కౌన�
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు ఎవరైనా హాని తలపెట్టాలని భావిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసే వారిపై కఠినం
న్యూఢిల్లీ: హాని తలపెడితే, భారత్ ఎవరినీ విడిచిపెట్టదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు చైనాకు గట్టి సందేశాన్ని పంపారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ భారత రాయబార కార్యాలయం ఆయన గౌ�
షాంఘై: కరోనా జీరో పాలసీలో భాగంగా చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు ఆ దేశ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. దీంతో షాంఘై ప్రజలు తిరగబడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి షాంఘైలో కఠిన ఆంక్ష