లడఖ్లో ఉక్రెయిన్ తరహా పరిస్ధితిని చైనా సృష్టించిందని, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. సరిహద్దుల్లో చ�
నిర్మించడానికి డ్రాగన్ దేశం ఒత్తిడి న్యూఢిల్లీ, మే 20: పాకిస్థాన్లో తమ అవసరాల కోసం సైనిక శిబిరాలను నిర్మించాలని చైనా ప్రయత్నిస్తున్నది. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ను డ్రాగన్ దేశం నిర్మిస్తున�
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని పాంగాంగ్లో చైనా అక్రమంగా వంతెన నిర్మిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు. అయితే.. భారత్ రియాక్షన్ప�
భూమిని పోలి, జీవానికి అనుకూలమైన గ్రహాన్ని వెతకడం కోసం చైనా శాస్త్రవేత్తలు కొత్త ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీనికి క్లోజ్బై హ్యాబిటబుల్ ఎక్సోప్లానెట్ సర్వే(చెస్) అని పేరు పెట్టారు.
మనలో ఎవరైనా సరే గొడుగు ఎందుకు కొంటారు? వర్షంలో తడవకుండా ఉండటానికే కదా. అదే మంచి బ్రాండ్ అయితే భారీ రేట్లు పెట్టడానికి కూడా చాలా మంది వెనుకాడరు. ఇదే అవకాశాన్ని బాగా క్యాష్ చేసుకోవాలని ప్రముఖ బ్రాండ్ కంపెనీ
తూర్పు లఢక్లో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై చైనా మరో వంతెనను నిర్మిస్తున్నది. వాస్తవాధీన రేఖకు అటువైపున 20 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున
పాంగాంగ్ సరస్సుపై చైనా రెండో బ్రిడ్జిని నిర్మించిందనే వార్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వం క్షమించరాని ఉల్లంఘనకు �
ప్రతిష్ఠాత్మక ఆసియా పారా గేమ్స్ వాయిదా పడ్డాయి. చైనాలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9 నుంచి 15 వరకు హం�
డబ్ల్యూటీఓ వేదికగా ప్రపంచ ఆధిపత్య రాజకీయాలు ఊపందుకున్నాయి. స్వేచ్ఛామార్కెట్ పేరుతో డబ్ల్యూటీఓను తీసుకొచ్చి, ప్రోత్సహించిన అమెరికా, నేడు.. ఆ సంస్థ నియమాల్ని బేఖాతరు చేస్తూ దాని ఉనికినే దెబ్బ తీసే పోకడల�
ఎవరూ ఊహించని విధంగా ఆకాశంలో నుంచి కొన్ని ఇనుప గోలీలు రెండు గ్రామాల్లో పడ్డాయి. వాటిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని గుర్త
షాంఘై : చైనా ఆర్థిక నగరం షాంఘై కరోనా మహమ్మారి నుంచి కోలుకుటున్నది. ప్రస్తుతం కరోనా అదుపులోకి వస్తుండడంతో ఇప్పటికే పలు ఆంక్షలు సడలించిన అధికారులు.. వచ్చే నెల జూన్ ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్న�
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మెదడు సంబంధిత వ్యాధి ‘సెరెబ్రల్ న్యూరిజమ్ (మెదడులోని రక్తనాళంలో బెలూన్స్ ఏర్పటడం)’తో బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన కొవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్�
బీజింగ్: వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్ ఫుట్బాల్ ఫైనల్స్ టోర్నీని నిర్వహించేందుకు చైనా వెనుకడుగు వేసింది. ఆసియా కప్ ఫైనల్స్ నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆ దేశం స్పష్టం చేసింది. ఈ విష�