Military Expenditure | ప్రపంచ దేశాలు సైన్యంపై చేస్తున్న వ్యయం సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. 2021లో ఇది 2 లక్షల 10 వేల కోట్ల డాలర్లు దాటిందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తెలిపింది. ఇది అంత�
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, భవనాలు కూలిపోయినప్పుడు శిథిలాల కింద చిక్కుకు పోయినవారిని గుర్తించడం చాలా ముఖ్యం. తొందరగా గుర్తించి సహాయ చర్యలు చేపట్టడం వల్ల వారి ప్రాణాలను
స్యూఢిల్లీ : డ్రాగన్ కంట్రీ చైనా ఎల్ఏసీలో.. భారత్తో సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. హాట్ స్ప్రింగ్స్కు సమీపంలో ఇటీవల మూడు మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని లడఖ్ చుషుల్ కౌన�
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు ఎవరైనా హాని తలపెట్టాలని భావిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసే వారిపై కఠినం
న్యూఢిల్లీ: హాని తలపెడితే, భారత్ ఎవరినీ విడిచిపెట్టదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు చైనాకు గట్టి సందేశాన్ని పంపారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ భారత రాయబార కార్యాలయం ఆయన గౌ�
షాంఘై: కరోనా జీరో పాలసీలో భాగంగా చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు ఆ దేశ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. దీంతో షాంఘై ప్రజలు తిరగబడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి షాంఘైలో కఠిన ఆంక్ష
కరోనా కట్టడికి షాంఘైలో చైనా ప్రభుత్వం విధించిన కఠిన లాక్డౌన్తో అక్కడి పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహారం ఏ మాత్రం సరిపోవట్
బీజింగ్: చైనాలో కరోనా కలకలం కొనసాగుతున్నది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశ ఆర్థిక నగరమైన షాంఘైలో పరిస్థితి దారుణంగా ఉన్నది. దీంతో సామూహిక కరోనా టెస్ట్
అగ్రరాజ్యం అమెరికాకు డ్రాగన్ దేశం చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. వచ్చే వారంలో అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి.. తైవాన్ పర్యటనకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప�
బీజింగ్ : చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, చైనాలో మాత్రంలో రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 13 వేల కేసులు న�
బీజింగ్: చైనాలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. ఒమిక్రాన్ వేరియంట్ ఆ దేశ ఆర్థిక నగరం షాంఘైపై బాగా ప్రభావం చూపింది. ఇటీవల వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం సుమారు 9 వేల కేసులు బయటపడ్డాయి.