బీజింగ్ : చైనాలో సోమవారం భారీ విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలు కావొస్తున్నా ఇప్పటి వరకు సిబ్బంది, ప్రయాణికుల్లో ఎవరూ ఆచూకీ దొరకలేదు. ఘోర ప్రమాదం తర్వాత ఎవరూ సజీవంగా బతుకు
చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో వెళ్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం సోమవారం మధ్యాహ్నం గ్వాంగ్జీలోని ఓ పర్వత ప్రాంతంలో కుప్పకూలింది.
బీజింగ్: చైనాకు చెందిన ఒక విమానం కూలింది. అందులో 133 మంది ప్రయాణిస్తున్నారు. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం వుజౌ నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలోని కొండల్లో కూలిపోయింది. దీంత
కొవిడ్ మహమ్మారి పీడ ఇంకా విరుగుడు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని శనివారం ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచవ్యాప్తంగా 8 శా
ఉక్రెయిన్పై రష్యా సేనలు చేస్తున్న దాడిని ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఖండించాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాలు, అమెరికా ఈ దాడిని తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ క్రమంలోనే రష్యాపై విపరీతమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయ�
ఏడాది తర్వాత ఇద్దరు మృతి బీజింగ్/న్యూఢిల్లీ: దాదాపు ఏడాది తర్వాత చైనాలో మళ్లీ కరోనా మరణాలు సంభవించాయి. జిలిన్ ప్రావిన్స్లో శనివారం కొవిడ్తో ఇద్దరు మరణించినట్టు అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు. గ�
China | కరోనా పుట్టినిళ్లు చైనాలో (China) మరోమారు కరోనా విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో స్వల్ప వ్యవధిలోనే రోజువారీ కేసులు రెండింతలయ్యాయి. దేశంలో కొత్తగా 2388 కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడిం�
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఇటీవల తగ్గుతూ వచ్చిన మహమ్మారి తీవ్రత గత కొద్ది రోజులుగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్
న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ నెలలోనే ఇండియాను విజిట్ చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్కు రావడానికి ముందు ఆయన నేపాల్లోనూ పర్యటించనున్నారు. అయితే రెండేళ్ల క్రితం గాల్వాన్లో జర�
చైనాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నది. కేసులు పెరుగుతున్నాయి. కరోనా ప్రారంభమై నప్పటి నుంచి ఇప్పుడే అధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కరోజులో 5,280 కేసులు నమోదయ్యాయి. ముందురోజుతో పోలిస్తే రెట్టిం
వుహాన్ : కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. రెండేండ్ల గరిష్ఠ స్థాయికి కేసులు పెరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తున్నది. ఇప్పటికే రెండు నగరాల్లో లాక్డౌ�
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తనవద్దనున్న డాటాను చైనా కంపెనీలతో షేర్ చేసినందుకే, ఆ సంస్థపై రిజర్వ్బ్యాంక్ చర్యలు తీసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పేటీఎం సర్వర్లు సమాచారాన్ని చైనా కేంద్రంగా పనిచేస�