ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు చైనా నుంచి సహకారం లభించింది. ఈ విషయాన్ని పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ వెల్లడించారు. శుక్రవారం నాడు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. కొన్నిరోజుల క�
షాంఘై: చైనాలో జరిగిన ఎలక్ట్రిక్ కారు ప్రమాదం ఆ దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. నియో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు షాంఘైలో ఉన్న ఓ బిల్డింగ్లోని మూడవ అంతస్తు నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఇద్దరు ట
చైనా రుణ ఉచ్చులో చిక్కుకుని విలవిల అడుగంటిన విదేశీ మారక నిల్వలు దేశంలో ఇంధన, విద్యుత్తు సంక్షోభం బకాయిల చెల్లింపునకు చైనా ఒత్తిడి ఇస్లామాబాద్, జూన్ 18: చాయ్ తక్కువగా తాగండి.. చాపత్త దిగుమతి చేసుకోవడాని�
న్యూయార్క్: పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కిని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించాలని ఇండియా, అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను చైనా చివరి నిమిషంలో అడ్డుకున్నది. ఐక్
భూమి ఆవల జీవం ఉందా.. అనే విషయం ఎన్నో ఏండ్లుగా మానవులకు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. చాలా దేశాలు విశ్వంలోకి సిగ్నల్స్ పంపి అక్కడ నుంచి ఏమైనా సంకేతాలు వస్తున్నాయా అని పరిశీలిస్తున్నాయి.
అంతరిక్షం గురించి తెలిసినప్పటి నుంచి భూమి వంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా? అనే శోధన జరుగుతూనే ఉంది. ఒక వేళ ఉంటే ఆ గ్రహాలపై నీరు ఉందా? అనేది మరో అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే నీరు ఉంటేనే ఆయా గ్రహాలపై జీవం ఉండే అవక�
బీజింగ్: ఇటీవల భారీ రేడియో టెలిస్కోప్ స్కై ఐని చైనా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆ స్కై ఐ ఇప్పుడు ఓ కొత్త సమాచారాన్ని ఇచ్చింది. ఈ భూగోళం అవతల కూడా ప్రాణులు ఉన్నట్లు గుర్తించింది. చైనాకు చెంద�
బీజింగ్, జూన్ 14: కొవిడ్ నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబసభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను సోమవారం ప్రకటించింది. ఈ మేరకు భారత్లోని చైనా రా
తైవాన్ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని చైనా తేటతెల్లం చేసింది. సింగపూర్ వేదికగా అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్తో చైనా రక్షణ మంత్రి వు కియాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తైవాన్లో అలజడి సృష్టి
ప్రస్తుతం కొందరు స్కూల్ పిల్లలను చూసిన ఇంటర్నెట్ ఆశ్చర్యపోతోంది. ఆ పిల్లలంతా నింజాలా? అని అడుగుతోంది. దీనికి కారణం ఉందండోయ్. కిండర్గార్డెన్లో చదువుకునే ఈ చిన్నారులంతా ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్లో చా�
గుజావు: చైనాలో బుల్లెట్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆ రైలు డ్రైవర్ మృతిచెందాడు. మరో ఏడు మంది ప్రయాణికులు గాయపడ్డారు. గుయాంగ్ నుంచి గువాంగ్జూకు వెళ్తున్న డీ2809 రైలు గుజావు వద్ద పట్టాలు తప్ప
బీజింగ్: షాంఘై నగరంలో ప్రస్తుతం కోవిడ్ లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. చైనా ఆర్థిక నగరమైన షాంఘైలో గత రెండు నెలల నుంచి తీవ్రమై కోవిడ్ ఆంక్షలను అమలు చేశారు. గత రాత్రి నుంచి నగరంలోని ప్రజ
బీజింగ్: తైవాన్, చైనా మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం మొదలైంది. తైవాన్ వైమానిక దళంలోకి చైనా 30 యుద్ధ విమానాలను పంపినట్లు తెలుస్తోంది. సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. అయితే చైనా చర్యకు దీటుగా య�
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1,041, నిఫ్టీ 309 పాయింట్లు వృద్ధి ముంబై, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర ఆయి�