చైనా అగ్రరాజ్యంగా మారాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ప్రపంచంలోని అన్ని దేశాలను శాసించాలని, అందిరిపై పట్టుసాధించాలని తహతహలాడుతున్నది. ఇందులో భాగంగానే తన సైన్యాన్ని పెంచుకుంటూ పోత�
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో ఇండియా.. పెద్ద ఎత్తునే పన్నులు ఎగ్గొట్టింది. ఇలా తమ సొంత దేశం చైనాకు ఏకంగా రూ.62,476 కోట్లను అక్రమంగా భారత్ నుంచి తరలించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురు
చైనా మొబైల్ ఫోన్ దిగ్గజం వివోకు చెందిన 48 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వివో సహా అనుబంధ కంపెనీలకు చెందిన 119 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది.
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై రెండేండ్లుగా నిషేధం విధించిన చైనా సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నది. భారత్కు విమాన సర్వీసులను నడపడంపై స్పష్టత లేదు
బీజింగ్: ఒక దేశం, రెండు వ్యవస్థలు అన్న విధానాన్ని కట్టుబడి ఉన్నట్లు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తెలిపారు. ఆ మోడల్ ప్రకారమే హాంగ్ కాంగ్ నగరాన్ని రక్షిస్తున్నామని, ఇది సుదీర్ఘ కాలం కొనసాగ
బీజింగ్: విదేశాల నుంచి వచ్చేవారిపై ఉన్న క్వారెంటైన్ ఆంక్షలను చైనా సడలించింది. మిగితా దేశాలతో పోలిస్తే చైనా కఠినమైన కోవిడ్ విధానాన్ని అవలంబిస్తోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే వాళ్లు హోటల్ల
అంతరిక్షంలో తొలి సౌర విద్యుత్ ప్లాంట్ను చైనా నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రాధమిక దశలో ఉండగా నిర్ధేశిత లక్ష్యం కంటే రెండేండ్లు ముందుగానే 2028 నాటికి దీన్ని లాంఛ్ చేసే దిశగా బీజింగ్ వేగ�
దక్షిణ చైనాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూలేనివిధంగా వరదలు పారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూలిపోయాయి. వరదల్లో ఇళ్లు, కార్లు కొట�