Hong Kong protest song :రగ్బీ మ్యాచ్ సమయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకున్నది. హాంగ్కాంగ్, దక్షిణ కొరియా మధ్య జరిగిన రగ్బీ మ్యాచ్కు ముందు జాతీయ గీతాలను ఆలపించారు. అయితే హాంగ్ కాంగ్ ప్లేయర్ల తరపున చైనా జా�
నవంబర్ 15, 2022 (మంగళవారం)నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్-2022’ నివేదికను ఇటీవల యూఎన్ విడుదల చేసింది. ఆ నివేదికలో జనాభా పెరుగుద�
వేదిక ఏదైనా 10 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సత్తా వింగ్ లూంగ్-3 మానవరహిత యుద్ధ విమానం సొంతమని చైనా చెప్తున్నది. గాలిలోనైనా, నీటిపైనైనా, భూమిపైనైనా, రెస్క్యూ ఆపరేషన్లలోనూ ఇది పాలుపంచుకొంట
World Population | ప్రపంచ జనాభా మరో నాలుగు రోజుల్లో 800 కోట్లకు చేరనుంది. ఈ నెల 15 నాటికి ప్రపంచంలోని మొత్తం జనాభా 8 బిలియన్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొన్నది. ఇది 1950తో పోలిస్తే
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా జాతీయ భద్రత అస్థిర, అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో పోరాడేందుకు, యుద్ధాల్లో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉండాలని పీ�
లేటెస్ట్ ఐఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, మీరు కొద్దిరోజులు ఆగాల్సిందే. చైనాలో జీరో కొవిడ్ పాలసీలో భాగంగా విధించిన ఆంక్షలతో ఐఫోన్ తయారీలో ఇబ్బందులు తలెత్తాయి.
జీరో కొవిడ్ పాలసీతో చైనాలో లాక్డౌన్ అంటేనే ప్రజలందరూ వణికిపోతున్నారు. భారీగా కరోనా కొత్త కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కఠినమైన కొవిడ్ ఆంక్షల నుంచి తప్పించుకొనేందుకు జెంగ్ఝౌ నగరంలోని ఓ ఫ్యాక్టరీ న�
సరిహద్దుల్లో చెలరేగుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పు లడఖ్లో చైనా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్న క్రమంలో దాని దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అదే ప్రాంతంలో నూతన వైమ�
భారత కార్యకలాపాలపై మన పొరుగున ఉండే చైనా ఎప్పుడూ కన్నేసి ఉంచుతుంది. తాజాగా భారత ఆర్మీపై ప్రధానంగా అందులోని గోర్ఖా రెజిమెంట్స్పై డ్రాగన్ గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు తెలిసింది.
చైనాతో భారత్ వాణిజ్య లోటు మరింత ఎగిసింది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్లో రూ.6,20,658 కోట్లు (75.69 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఈ 9 నెలల్లో రూ.8,49,766 కోట్లు (103.63 బిలియన్ డాలర్లు)గా ఉన్నది.