జీరో కొవిడ్ పాలసీతో చైనాలో లాక్డౌన్ అంటేనే ప్రజలందరూ వణికిపోతున్నారు. భారీగా కరోనా కొత్త కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో కఠినమైన కొవిడ్ ఆంక్షల నుంచి తప్పించుకొనేందుకు జెంగ్ఝౌ నగరంలోని ఓ ఫ్యాక్టరీ న�
సరిహద్దుల్లో చెలరేగుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పు లడఖ్లో చైనా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్న క్రమంలో దాని దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అదే ప్రాంతంలో నూతన వైమ�
భారత కార్యకలాపాలపై మన పొరుగున ఉండే చైనా ఎప్పుడూ కన్నేసి ఉంచుతుంది. తాజాగా భారత ఆర్మీపై ప్రధానంగా అందులోని గోర్ఖా రెజిమెంట్స్పై డ్రాగన్ గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు తెలిసింది.
చైనాతో భారత్ వాణిజ్య లోటు మరింత ఎగిసింది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్లో రూ.6,20,658 కోట్లు (75.69 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఈ 9 నెలల్లో రూ.8,49,766 కోట్లు (103.63 బిలియన్ డాలర్లు)గా ఉన్నది.
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చరిత్ర సృష్టించారు. ఆ దేశ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికై.. ఆ ఘనత సాధించిన ఏకైక నాయకుడిగా అవతరించారు. అంతేకాదు.. కమ్యూనిస్టు చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ కంటే ఎక్కు
లడఖ్, కశ్మీర్ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్తో కలిసి చైనా దాడులకు తెగబడవచ్చని భారత్ అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు.
Xi Jinping | చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా ఆయన నిలిచారు. దేశాన్ని పాలించే ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ జిన్పింగ్ను
Xi Jinping:చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) సమావేశాలు ఇవాళ ముగిసాయి. సమావేశాల ముగింపు సందర్భంగా దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్(Xi Jinping) ప్రసంగించారు. ధైర్యంగా పోరాటం చేయాలని, ధైర్యంగా గెలవాలని, తలలు వంచి కష్టపడాలని, నమ�
Chinese Woman | సాధువు రూపంలో ఢిల్లీలో తలదాచుకుంటున్న చైనా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్లోని ఖాట్మాండు ప్రాంతం నుంచి వచ్చానని నమ్మించి... ఢిల్లీలోని టిబెట్ శరణార్థుల క్యాంప్లో సదరు మహిళ గత కొంతకాలంగా
ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా స్వావలంబన భారతమే లక్ష్యమంటూ ఊదరగొట్టే మోదీ సర్కారు.. చేతల్లో మాత్రం ఆ లక్ష్యశుద్ధిని చూపడం లేదు. ‘మేక్ ఇన్ ఇండియా’కు తూట్లు పొడుస్తూ దిగుమతుల్ని పెంచుకుంటూప�
తైవాన్ను చైనాలో అంతర్భాగం చేసేందుకు అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. శాంతియుత మార్గంలోనే పునరేకీకరణ జరుగాలని కోరుకొంటున్నామని, అదే సమయంలో బలప్�