బీజింగ్: ఒకవేళ అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్కు వెళ్తే, అప్పుడు ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చైనా వార్నింగ్ ఇచ్చింది. మంగళవారం రోజున పెలోసీ మలేషియాలో గడిపారు. ఆసియా టూర్�
మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. జాతీయ జెండాలను సైతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారంటూ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శించారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జా
మారిషస్లో అంతర్జాతీయ ఇంటర్నెట్ సేవలపై భారత రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నిఘా అంశం కొత్త మలుపు తిరిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గూఢచర్య కార్యకలాపాలను అడ్డుకొనేందుకే రా ఎంటరైందని వెలుగు�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ లాంటి విపత్తుల నేపథ్యంలో విదేశాల నుంచి భారత్కు తిరిగి వచ్చిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్వల్ప ఊరట కల్పించింది.
బీజింగ్: చైనాలోని వుహాన్లో మళ్లీ కోవిడ్ లాక్డౌన్ విధించారు. తాజాగా అక్కడ నాలుగు కేసులు నమోదు అయ్యాయి. దీంతో జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజల్ని ఇండ్లలోనే ఉండమని కోరారు. ఈ నేపథ్యంలో పది లక్ష
బీజింగ్: ఆసియాలో సంపన్న మహిళగా గుర్తింపు పొందిన యాంగ్ హుయాన్ గత ఏడాది కాలంలో తన సగం సంపదను కోల్పోయింది. చైనా రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడంతో ఆమె సంపద తరిగిపోతున్నట్లు బిలియనీర్ ఇండెక్స్
ప్రస్తుతం బ్రిటన్లో ప్రధాని పదవి కోసం పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థి భారత సంతతికి చెందిన రిషి సునాక్. ఇటీవల రిషి మాట్లాడుతూ.. తను యూకే ప్రధాని అయితే చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. ప్రస్తుతం ద
పసివాళ్లు ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఉండే వారైతే మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే పిల్లలకు తెలియక బాల్కనీలోకి వచ్చేస్తే.. ఒక్కోసారి పొరపాటున కి
బ్యాంకుల్లో డిపాజిట్ల ఉపసంహరణకు పోటెత్తిన చైనీయులు డబ్బు లేకపోవడంతో చేతులెత్తేసిన గ్రామీణ, చిన్న బ్యాంకులు పలుచోట్ల నిరసనలు.. దాడులు జరుగకుండా భారీ బందోబస్తు స్ఫురణకు 33 ఏండ్ల కిందటి తియనాన్మెన్ స్కేర�
డోక్లాం వద్ద చైనా కార్యకలాపాలపై నిఘా పెంచామని ప్రభుత్వం పేర్కొంది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పరిణామాలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నామని తెలిపింది.
న్యూఢిల్లీ : ఎల్ఏసీ శాంతిని నెలకొల్పేందుకు భారత్ సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో 16వ రౌండ్ సైనిక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరి ఆదివారం కీలక ప్ర�
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను మార్చేందుకు చైనా ఏ ఏకపక్ష ప్రయత్నాన్ని కూడా భారత్ అనుమతించబోదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారత భూభాగంలోకి చైనా చొరబాట్లు పెరుగుతున్నాయని కాంగ్రెస్ మాజీ �
బీజింగ్, జూలై 11: పురుషునికి రుతుస్రావం అంటే ఓ వింత. చైనాలో అలాంటి వింతే వెలుగు చూసింది. 33 ఏండ్ల ఓ యువకునికి తరచూ కడుపునొప్పి, మూత్రంలో రక్తం వంటి సమస్యలు వేధించేవి. డాక్టర్లు మొదట్లో మూత్రాశయ జబ్బుల వల్ల అల�
చైనా అగ్రరాజ్యంగా మారాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ప్రపంచంలోని అన్ని దేశాలను శాసించాలని, అందిరిపై పట్టుసాధించాలని తహతహలాడుతున్నది. ఇందులో భాగంగానే తన సైన్యాన్ని పెంచుకుంటూ పోత�