China Covid lockdowns: చైనాలో ఇంకా కొన్ని నగరాల్లో కోవిడ్ లాక్డౌన్లు కొనసాగుతున్నాయి. ఆ పట్టణాల్లో తీవ్ర ఆహార, నిత్యావసరాల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయి. కనీసం 30
బీజింగ్ : చైనా సిచువాన్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ప్రకృతి ప్రకోపానికి 46 మంది ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.8తో ప్రకంపనలు వచ్చాయి. చాలాచోట్ల భవనాల
వాషింగ్టన్: చైనా దారుణమైన రీతిలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఐక్యరాజ్యసమితి తన నివేదికలో ఆరోపించింది. జిన్జియాంగ్ ప్రావిన్సులో ఉయిగర్ ముస్లింలపై ఆ దేశం ఊచకోతకు దిగినట్ల�
చైనా లోన్ యాప్ల ఆగడాలపై మోదీ సర్కార్ మౌనం దాల్చుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో లక్షలాది మందిని అప్పుల పాలు చేస్తూ చైనా లోన్ యాప్లు రూ 500 కోట్లను దారిమళ్లించాయని పేర్కొంది.
ఆకాశమంటేనే అద్భుతాలకు నిలయం. మనకు అంతుచిక్కని రహస్యాలెన్నో అక్కడ దాగి ఉంటాయి. చైనాలోని హైకౌ సిటీ అరుదైన దృగ్విషయానికి కేంద్రంగా మారింది. ఆ నగరంలో ఇటీవల ఆకాశంలో ఇంద్ర ధనుస్సు రంగులో మేఘం క�
అరుణాచల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా పలు భారీ నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తున్నది. అంజావ్ జిల్లాకు చెందిన స్థానికులు అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను వీడియోలు తీయడంతో ఈ సంగతి వెల్లడైంది. చ�
‘భారత్-చైనా మధ్య సమీప భవిష్యత్తులో యుద్ధం జరిగితే, పది రోజుల్లో భారత్ ఓడిపోతుంది. స్వల్ప ప్రాణనష్టంతోనే డ్రాగన్.. అరుణాచల్, లఢక్ను ఆక్రమించుకోవచ్చు’.. రక్షణ రంగానికి సంబంధించిన వార్తలను ప్రచురించే �
తైపి: చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, అయిదు యుద్ధ నౌకలు.. తైవాన్ తీరంలో పహారా కాసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. తైవాన్ జలాల్లోకి 8 జెట్ విమానాలు కూడా చొరబడినట్లు ఆ దేశం తెలిపింది. చైనా మిలిటరీకి
బీజింగ్: మనుషులకే కాదు… చేపలు, పీతలకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. చైనాలోని జియామెన్లో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తు�
షాంఘై: చైనాలో కార్చిచ్చు ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ దేశం కరువు హెచ్చరికలు జారీ చేసింది. యాంగ్జీ నదీ పరివాహక ప్రాంతాల్లో పంటల్ని కాపాడుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది
పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ ద్వారా మధ్య ఆసియాపై తన ప్రాభవాన్ని పెంచుకోవాలనే ప్లాన్లో ఉన్న చైనా.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా పాక్-అఫ్గాన్ రీజియన్లో ఇప్పటికే బెల్ట్ అండ్ రో�
ఒకే కంపెనీలో ఉద్యోగం చేసే సమయంలో సంతోషాలు పంచుకునేందుకు కొలీగ్స్ కౌగిలించుకోవడం, హైఫైలు ఇచ్చుకోవడం సహజమే. అయితే ఇలా చేసిన ఒక వ్యక్తికి రూ.1.16 లక్షల ఫైన్ వేసిందో కోర్టు. దీనికి బలమైన కారణం ఉందండోయ్. ఈ ఘటన చైన