IAF Chief Chaudhari:వాస్తవాధీన రేఖ వద్ద జరిగే వైమానిక ఉల్లంఘనల విషయంలో భారత ఆర్మీకి చెందిన హాట్లైన్లో చైనాతో కమ్యూనికేట్ చేస్తామని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ తెలిపారు. 90వ వైమానిక దినోత్సవం నేపథ్
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గృహనిర్బంధంలో ఉన్నారన్న వార్తలకు తెరపడింది. ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు తర్వాత తొలిసారిగా ఆయన బయట కనిపించారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను గృహనిర్బంధం చేశారన్న వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న జాతీయ కాంగ్రెస్ స�
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను ఆ దేశ సైన్యం గృహనిర్బంధంలో ఉంచిందా? పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఇంచార్జి బాధ్యతల నుంచి కూడా తప్పించిందా? అంటే అవునంటూ పాశ్చాత్య మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న
Family Killing | ఈ హత్యాకాండ వెనుక ఉన్న కారణం విని పోలీసులు షాకయ్యారు. ఫాంగ్ భార్య కూడా తన భర్త ఇంత ఘోరానికి ఒడిగట్టాడంటే నమ్మలేకపోతున్నానని ఏడ్చేసింది. అసలు అతను గన్ కొన్న విషయమే ఆమెకు తెలియదని చెప్పింది.
గాలిలో ఎగిరే కారును చైనా విజయవంతంగా పరీక్షించింది. అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి కండక్టర్ రైల్పై ఈ కారు ఎగురుతూ, 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.
మన భూభాగంలో ఎవరూ చొరబడలేదు. ఒక్క అంగుళం భూమి కూడా ఎవరి స్వాధీనంలోకి వెళ్లలేదు. మన దేశానికి చెందిన ఒక్క ఆర్మీ పోస్టు కూడా చైనా ఆధీనంలోకి వెళ్లలేదు. మన భూభాగంపై ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేరు. ఆ విధంగా త్రివిధ దళ
china monkeypox:విదేశీయుల్ని ఎవరూ తాకవద్దు అని చైనా అధికారులు దేశస్థులకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల చైనాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్య అధికారులు ఆ హెచ్చరిక చేసినట�
China | చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్వీఝౌ ప్రావిన్స్లోని సందూ కౌంటీలో ఎక్స్ప్రెస్వేపై అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. దీంతో 27 మంది అక్కడికక్కడే దుర్మరణం
LeT Sajid Mir : పాకిస్థాన్లోని లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్ను బ్లాక్లిస్టులో పెట్టాలని ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకున్నది. 2008 ముంబై పేలుళ్ల కేసులో మోస్ట్ �
China fire accident: చైనాలోని ఛాంగ్సూ నగరంలో ఉన్న ఓ భారీ బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్లో ఉన్న డజన్ల సంఖ్యలో ఫ్లోర్లు మంటల్లో కాలిపోతున్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి చెందిన వీడియ
వాస్తవాధీన రేఖ వద్ద వెనక్కి తగ్గాలని చైనాకు భారత్ డిమాండ్.. మీరే తగ్గాలని చైనా డిమాండ్.. ఎన్నోసార్లు ఉన్నతాధికారుల చర్చలు జరిగాయి.. 2020 ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి.