China : భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సరిహద్దు వివాదాల్లో మూడోపక్షం జోక్యాన్ని ఏమాత్రం సహించమని
Indian Army: చైనాపై మరింత పట్టు బిగించడానికి భారత సైన్యం రెడీ అయిపోయింది. చైనాపై మరింత నిఘా పెంచేందుకు భారత సైన్యం మరిన్ని డ్రోన్లను కొనుగోలు చేయనుంది.
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువకుడు మిరమ్ తారన్ను చైనా అపహరించిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. త్వరలోనే ఆ యువకుడిని చై�
Parents | ఈ సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేనిదని అంటారు. కానీ అలాంటి అమ్మానాన్నలే అతన్ని కాదన్నారు. చిన్నప్పుడే వేరేవాళ్లకు అమ్మేశారు. పదమూడేళ్ల తర్వాత
బీజింగ్: చైనాలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజధాని బీజింగ్లో సామూహిక పరీక్షలకు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 15 న�
వాషింగ్టన్: చైనాకు అమెరికా ధీటుగా సమాధానం ఇచ్చింది. ఆ దేశానికి 44 ప్యాసింజర్ విమానాలను నిలిపివేసింది. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం తమ దేశంలోకి ప్రవేశంపై చైనా కఠినమైన నియంత్రణలు అమలు చేస్తున్నది.
China | అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడ్ని చైనా సైన్యం అపహరించిందన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ గురువారం స్పందించింది.
బీజింగ్: చైనాలో గత ఏడాది శిశు జనన రేటు దారుణంగా పడిపోయింది. ప్రతి వెయ్యి మందిలో ఆ రేటు 7.52 శాతం తగ్గినట్లు ఆ దేశ జాతీయ స్టాటిస్టిక్స్ బ్యూరో డేటా పేర్కొన్నది. ముగ్గురు పిల్లలు కనేందుకు ప్రభుత్
బీజింగ్: పొరుగు దేశాల్లోని సరిహద్దు ప్రాంతాల ఆక్రమణలకు చైనా పాల్పడుతున్నది. తాజాగా భూటాన్లో కొత్త నిర్మాణాలు చేపడుతున్నది. భూటాన్ పరిధిలోని రెండు గ్రామాలను కలుపుతూ భారీ స్థాయిలో 166 భవనాలు, రోడ్లు అక్�
న్యూఢిల్లీ: ఉత్తర భారత సరిహద్దుల్లో ఉన్న ఉద్విగ్న పరిస్థితులపై ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, రెండు దేశాల మధ్
బీజింగ్: చాంగే-4 మిషన్లో భాగంగా చంద్రుడి మీదకు చైనా పంపించిన యూటూ అనే రోవర్ గత నెలలో ఒక ఫొటో తీసింది. రహస్య గుడిసెను పోలినట్టు ఉన్న ఓ నిర్మాణం ఆ ఫొటోలో కనిపించింది. ఈ ‘మిస్టరీ హట్’పై సామాన్యులతో పాటు శ�