పని ఒత్తిడిని తాళలేక మరణించిన చార్టెడ్ అకౌంటెంట్(26) అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
కొద్దిరోజుల క్రితమే పాక్ను వారి సొంతగడ్డపైనే చిత్తుచేసి చరిత్ర సృష్టించి జోరుమీదున్న బంగ్లాదేశ్.. అదే ఉత్సాహంతో భారత్నూ దెబ్బకొట్టాలని ఉవ్విళ్లూరుతున్నది. టీమ్ఇండియా బ్యాటర్లను తమ స్పిన్ బౌలింగ
Team India: రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ప్రిపరేషన్ మొదలుపెట్టింది. బంగ్లాదేశ్తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం.. భారత బృందం చెన్నై చేరుకున్నది. నెల రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ టాప్ క్రికెటర్లు ..
Union Finance Minister : ఆర్థిక మంత్రులుగా వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి వచ్చినప్పుడు మరింత సరళీకరణ, అధిక హేతుబద్ధీకరణతో పాటు పన్ను ఆదాయాన్ని పెంచడానికి మనం ఎలా పని చేయాలనే దానిపై మాట్
ప్రస్తుత సమాజంలో మహిళలకు భద్రత చాలా కీలకమని కర్నాటక మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. మహిళల భద్రత కోసం చట్టాలను కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Kanimozhi : మహిళలు పనిచేసే చోట వేధింపుల నుంచి వారిని కాపాడాల్సిన అవసరం ఉందని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. తమకు భద్రత కల్పించాలని మహిళలు కోరడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె పేర్కొన్నారు.
భారత స్టార్ ప్యాడ్లర్ సతియన్ జ్ఞానశేఖరన్ సంచలన ప్రదర్శనతో ప్రపంచ 20వ ర్యాంకు ఆటగాడు ఖ్వాద్రి అరుణను ఓడించినా అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న దబాంగ్ డిల్లీకి తొలి మ్యాచ్లో ఓటమి తప్పలేదు.
RHUMI 1 Rocket: రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ రూమీ1ను ఇవాళ పరీక్షించారు. స్పేస్ జోన్ ఇండియా కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. చెన్నై తీరం నుంచి దీన్ని పరీక్షించారు. 3 క్యూబ్, 50 పికో శాటిలైట్లను ఆ రాకెట్ మోసుకెళ్లింద�
Manu Bhaker | షూటర్ మను బాకర్ (Manu Bhaker) చెన్నై (Chennai)లో సందడి చేసింది. ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది. అక్కడ విద్యార్థులతో కలిసి స్టేజ్పై కాలుకదిపింది.
P Susheela | ప్రముఖ సినీ నేపథ్య గాయని (Veteran singer), పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల (P Susheela) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు (discharged from hospital).
P. Susheela | ప్రముఖ నేపథ్య గాయని పీ.సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె చెన్నై మైలాపూర్లోని కావేరి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నదని తెలుస్తున్నది.
ఐఐటీ మద్రాస్కు ఓ పూర్వ విద్యార్థి భూరి విరాళం అందజేశారు. 1970 ఎంటెక్ ఎయిరో స్పేస్ ఇంజినీరింగ్ బ్యాచ్కు చెందిన డాక్టర్ కృష్ణ చివుకుల రూ.228 కోట్ల విరాళం ప్రకటించారు. దేశ చరిత్రలో ఒక విద్యా సంస్థకు ఇంత పె�
elderly woman hacked | పొరుగున నివసించే వృద్ధురాలి నుంచి డబ్బు, బంగారం చోరీకి దంపతులు ప్రయత్నించారు. వారిని పట్టుకున్న ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. వాటిని నదిలో పడేశారు.
woman forced sister into prostitution | ఒక మహిళ తన చెల్లితో వ్యభిచారం చేయిస్తున్నది. పిల్లల సంక్షేమ కమిటీకి ఈ విషయం తెలిసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ బాలికను పోలీసులు రక్షించారు. ఆమె అక్కతో సహా ఆరుగురు