Thief | తమిళనాడు (Tamil Nadu) తూత్తుకుడిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటిని దోచేసిన దొంగ.. దోచుకున్న సొమ్మునంతా నెలరోజుల్లోనే తిరిగిచ్చేస్తానంటూ ఓ లేఖ రాసి పెట్టి వెళ్లాడు (Thief leaves apology note).
Varalaxmi Sarathkumar | తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
చెన్నై విమానాశ్రయంలో ఇటీవల పట్టుబడ్డ 267 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీతో సంబంధాలున్న ఓ వ్యక్తే ఈ స్మగ్లింగ్లో కీలక సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Vijay Thalapathy | ఈ ఏడాది తమిళనాడులో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను తమిళ స్టార్ దళపతి విజయ్ ( Thalapathi Vijay) సన్మానించారు.
Cat stuck between grills | సుమారు 20 అంతస్తుల ఎత్తైన బిల్డింగ్ గ్రిల్స్ మధ్య ఒక పిల్లి ఇరుక్కుపోయింది. 12 గంటలపాటు అక్కడ ఉండిపోయింది. గమనించిన బిల్డింగ్ నివాసితులు బ్లూ క్రాస్కు సమాచారం ఇచ్చారు. దీంతో తాళ్ల సహాయంతో అతి
IndiGo flight: చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే సురక్షితంగానే ఆ విమానం ముంబైలో నిన్న రాత్రి 10.30 నిమిషాలకు ల్యాండ్ అయ్యింది. ఇండిగో దీనిపై ప్రకటన జారీ చేసింది.
యాక్సిడెంట్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కూతురు మాధురి అరెస్ట్ అయ్యారు. చెన్నైలోని బిసెంట్నగర్లోని కళాక్షేత్ర కాలనీ సమీపంలో ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు ఫుట్పాత్పై దూసు�
“ఇండియన్ 2’ కమల్ అభిమానులకే కాదు, సగటు సినీ అభిమానులందరికీ విందుభోజనం లాంటి సినిమా. ఇందులోని ప్రతి సన్నివేశంలో కమల్ అత్యంతశక్తిమంతంగా కనిపిస్తారు. జూలై 12న ప్రేక్షకులు ఆయన నట విశ్వరూపాన్ని చూస్తారు.’ అ
ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచ చాంపియన్షిప్ నిర్వహణకు పోటీ బాగా పెరిగింది. ఇప్పటికే చెన్నై, సింగపూర్ ఈ రేసులో ఉండగా ఇప్పుడు తాజాగా ఢిల్లీ చేరింది. చెన్నై ఆతిథ్యం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహర�
ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. దీంతో చెన్నై నుంచి ముంబై వెళ్తున్న విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. శనివారం ఉదయం ఇండిగో 6E 5314 ( IndiGo flight 6E 5314) విమానం 172 మంది ప్రయాణికులతో చెన్నై న
దేశంలో మునుపెన్నడూ లేని విధంగా నగరాల్లో ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం ఢిల్లీలో దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
Chennai | తమిళనాడు రాజధాని చెన్నైలో తల్లిపాల వ్యాపారం బట్టబయలైంది. డబ్బాల్లో తల్లిపాలను భద్రపరిచి.. 200 మిల్లీ లీటర్లకు వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ దందా చేస్తున్న నలుగుర్ని అ�
అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. చెన్నైకు చెందిన స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్.. గురువారం ‘అగ్నిబాణ్' రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.