KTR | రాష్ట్రంలో ఉప్పు - నిప్పులాగా కొట్లాడుకుంటాం.. కానీ చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డిని గౌరవించానని, అది నా సంస్కారం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు.
లోక్సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై 2025, మార్చి 23 నాడు చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ర్టాల రాజకీయ పార్టీల సమావేశం దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన ఘట్టంగా మిగిలిపోతుంది.
KTR | డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్భుతంగా తెలియచెప్పారు. ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిధులు కేంద్రీక
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ నగరం మరోసారి మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా నిలిచింది. 2024-25 శీతాకాలంలో (అక్టోబర్ నుంచి జనవరి 31 వరకు) ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి క్యూబిక్ మీటర్కు 715 మైక్రోగ్రాములుగా రికార్డయ్యింది. ఇ
Nayanthara | ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించింది అగ్ర కథానాయిక నయనతార. ప్రస్తుతానికైతే కుటుంబం కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నది. దాదాపు 15ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నయనతార భాగమైంది.
భాష విషయంలో సడలని వైఖరిని ప్రదర్శించడం కోసమే తాము తమిళ రుపీ చిహ్నాన్ని ఉపయోగించామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. దీనిపై వివాదం రేపుతున్న వారిని తీవ్రంగా ఎండగట్టారు.
ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆదివారం డీహైడ్రేషన్తో బాధపడ్డారు. ఆయనను ఆదివారం ఉదయం ఓ కార్పొరేట్ దవాఖానలో చేర్పించారు. కొన్ని పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యం సాధారణంగా ఉందని వైద్యులు తెలిపా�
Chennai: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంట్లో శవాలై తేలారు. భార్యాభర్తలతో పాటు ఇద్దరు టీనేజ్ కుమారులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టరు, అడ్వకేట్ జంట, వారి పిల్లలు మృతిచెందారు.
Actor Vijay | దక్షిణాది సూపర్ స్టార్ విజయ్ చిక్కుల్లో పడ్డారు. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీశారంటూ ఫిర్యాదు చేశారు. ఇటీవల విజయ్ చెన్నైలోని �
దక్షిణాది రాష్ర్టాలపై హిందీ, సంస్కృత భాషలను రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ విస్తృతంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ త్రిభాషా విధానంపై తన వ్యతిరేకతను ఉధృతం చేశారు. ఉత్తరాది ర�