Chennai | తమిళనాడు చెన్నై (Chennai)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన తల్లికి సరైన వైద్యం అందించలేదంటూ ఓ యువకుడు ప్రభుత్వ వైద్యుడిపై (doctor) కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ కోసం తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామస్థులు పూజలు చేస్తున్నారు. దేవాలయం వద్ద “కమల ఈ గ్రామానికి చెందిన గొప్ప బిడ్డ�
దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతూనే ఉన్నాయి. గత 16 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులోని విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
తమిళనాడులో మరోసారి ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య తీవ్ర వివాదం రేగింది. జాతీయ సమైక్యతను అవమానించిన రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని రీకాల్ చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని డిమాం
Heavy Rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. చెన్నై (Chennai) సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్ పట్టు సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది.
Train Accident | చెన్నై (Chennai) సమీపంలోని కవరైపట్టై వద్ద శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆగి ఉన్న గూడ్స్ను మైసూర్ – దర్భంగ భాగమతి ఎక్స్ప్రెస్ (Mysuru - Darbhanga Express) రైలు ఢీ కొట్టింది.
Chennai | తమిళనాడు రాజధాని చెన్నై మెరీనా బీచ్లో నిర్వహించిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఎయిర్ ప్రదర్శనలో అపశ్రుతి చోటు చేసుకున్నది. పెద్ద ఎత్తున ఎయిర్ షోకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకున�
నల్లగొండ పట్టణంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) బోల్తాపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్ కాలనీకి వెళ్లే దారి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్
సూపర్స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర కడుపు నొప్పుతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో దవాఖానకు తరలించారు.
తన మధురగానంతో దశాబ్దాల పాటు సంగీతప్రియులను అలరించారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అజరామరమైన గీతాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2020 సెప్టెంబర్ 25న ఆయన స్వర్గస్తులయ్యారు.
SPB | దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఓ రోడ్డుకు ఎస్పీబీ పేరును పెట్టింది. బాల సుబ్రహ్మణ్యం నుంగంబాక్కం ఏర�
పని ఒత్తిడిని తాళలేక మరణించిన చార్టెడ్ అకౌంటెంట్(26) అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.