IPL 2024 Final | ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బాలీవుడ్ సూపర్స్టార్, కోల్కతా ఫ్రాంచైజీ యజమాని షారూఖ్ ఖాన్ ముంబై నుంచి చెన్నైకి బయలుదేరారు. ఇన్స్టాలో షేర్ చేసిన ఓ వీడియోలో షారూక్తోపాటు ఆయన కుటుంబసభ్య�
చెన్నైలోని అపోలో క్యాన్సర్ సెంటర్స్కు చెందిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా కనుబొమ్మ నుంచి కీహోల్ సర్జరీ చేసి మెదడు లోపల ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. ఇటీవల ఓ మ�
ఎనిమిది నెలల కొడుకు అపార్ట్మెంట్ రూఫ్పై వేలాడుతుండటంపై విమర్శలు ఎదుర్కొన్న తల్లి రమ్య ఆదివారం కోయంబత్తూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్ 28న రమ్య కుమారుడు (8 నెలలు) చెన్నైలోని అవడిలో ఓ అపార్ట్మెం�
Boy Swallow LED bulb | ఒక బాలుడు ఎల్ఈడీ బల్బు మింగాడు. (Boy Swallow LED bulb) అది ఊపిరితిత్తులో చిక్కుకున్నది. దీంతో తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కొన్న ఆ బాలుడ్ని డాక్టర్లు కాపాడారు.
ఇటీవలే కెనడాలోని టొరంటో వేదికగా ముగిసిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ గురువారం స్వదేశానికి తిరిగొచ్చాడు. చెన్నై విమానాశ్రయంలో అతడికి ఘన స్�
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుమారుడు హర్షారెడ్డి విదేశాల నుంచి కోట్లాది రూపాయల విలువైన చేతిగడియారాలను అక్రమంగా తెప్పించడంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Man Tries To Kill Doctor | తన ప్రియురాలు జూనియర్ డాక్టర్తో స్నేహంగా ఉండటంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. ఆమె చనువుగా ఉంటున్న ఆ డాక్టర్పై కాల్పులు జరిపి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అయితే గురి తప్పడంతో ఆ జూనియర్ డాక్టర్�
Rain | దేశమంతటా భానుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల మొదట్లోనే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోయాయి. దాంతో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయ�
తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్లో భారీగా నగదు పట్టుబడింది. బీజేపీ (BJP) కార్యకర్త సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు చిత్రసీమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కాస్ట్యూమ్ డిజైనర్ ‘దాసి’ సుదర్శన్, మాటల రచయిత శ్రీరామకృష్ణ మరణ వార్త నుంచి కోలుకోకముందే తాజాగా హాస్య నటుడు విశ్వేశ్వరరావు (62) మంగళవారం చెన్నైలో అనార�
చెన్నైలోని ఆళ్వార్పేటలో విషాదం నెలకొంది. పబ్ పైకప్పు కూలడం ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్ల�
Shubman Gill | గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు భారీగా జరిమానా విధించారు. బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొ�