తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్లో భారీగా నగదు పట్టుబడింది. బీజేపీ (BJP) కార్యకర్త సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు చిత్రసీమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కాస్ట్యూమ్ డిజైనర్ ‘దాసి’ సుదర్శన్, మాటల రచయిత శ్రీరామకృష్ణ మరణ వార్త నుంచి కోలుకోకముందే తాజాగా హాస్య నటుడు విశ్వేశ్వరరావు (62) మంగళవారం చెన్నైలో అనార�
చెన్నైలోని ఆళ్వార్పేటలో విషాదం నెలకొంది. పబ్ పైకప్పు కూలడం ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్ల�
Shubman Gill | గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు భారీగా జరిమానా విధించారు. బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొ�
Director Surya Kiran | తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన కామెర్ల వ్యాధితో బాధ
శివకార్తికేయన్ కథానాయకుడిగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది.
చెన్నై, ముంబై, బీహార్ నుంచి బంగ్లాదేశ్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాలకు ఉల్లిగడ్డల స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. భారత్లో మినహా ఇతర దేశాల్లో కిలో ఉల్లిగడ్డ వెయ్యి రూపాయలు పైనే ఉండటంతో స్మగ్
Chennai | తమిళనాడు చెన్నై (Chennai)లో ఓ మహిళా ప్రయాణికురాలికి ఊహించని అనుభవం ఎదురైంది. బస్సు ఫ్లోర్పై పెద్ద రంధ్రం పడింది. అక్కడే కూర్చున్న మహిళ ఆ రంధ్రం గుండా కింద పడిపోయింది.