సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో ప్రస్తుత ఎండల్లోనూ మంజీరా నదిలో జలసవ్వడి కనిపిస్తున్నది. మెదక్ జిల్లాలో మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టు వనదుర్గా (ఘన్పూర్)కు జలాలు చేరి 21వేల ఎకరాలకు భరోసా కలు�
మొదటి దశలో చేపట్టిన చెక్డ్యామ్ల నిర్మాణాలన్నింటినీ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఆదేశించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత
మానేరునది సమీపంలో పుట్టి, వేములవాడ నుంచి దిగువకు ప్రవహిస్తూ, జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల, రాయికల్ మండలాల మీదుగా బోర్నపెల్లి వద్ద గోదావరిలో కలిసే పెద్దవాగు జగిత్యాల జిల్లాకు కీలక సాగునీటి వనరు.
గతంలో కిన్నెరసాని వాగు నీరు వృథాగా పోయేది. వాగు ప్రవాహంలో ఎక్కడా అడ్డుకట్ట లేకపోవడంతో నీరంతా గోదావరిలో కలుస్తున్నది. దీంతో ఈ ప్రాంత రైతులు ఏటా వాన కాలంలోనే పంటలు పండించేవారు. యాసంగిలో మెట్ట పంటలు వేసేవా�
వ్యవసాయ రంగ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నీటి వనరులను అభివృద్ధి చేస్తున్నది. సాగునీటి లభ్యత పెంచి చివరి ఎకరాకూ నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. వాగులు
సాగునీటి రంగానికి విశేష ప్రాధాన్యమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి దఫాలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను పునరుద్ధరించింది. అనంతరం వాగుల పునరుజ్జీవంపై ప్రత్యేక దృష్టి సారించింది.
సాగునీటికి ఆయువు పట్టువైన మునుగోడు వాగు నూతన శోభను సంతరించుకున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ప్రజల కళను ప్రభుత్వం సాకారం చేసింది. మండలంలలోని వాగులపై మూడు చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగి రెం
వానకాలంలో నిండిన చెరువులు, కుంటలను వీక్షించడం, సరదాగా ఈత కొట్టేందుకు యువతతో పాటు చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తుంటారు. కాగా, ముఖ్యంగా యువతకు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో చెక్డ్యామ�
జలమే జీవం..బలం..జగం.. సకల జీవరాశులకు నీరే ప్రాణాధారం. ఈ నేపథ్యంలో భూగర్భజలాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వర్షం నీటి వృథాను అరికట్టేందుకు విరివిగా చెక్ డ్యామ్లను నిర్మిస్త�
ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జల ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి, సాగుకు మళ్లిస్తున్నది. రైతుల క‘న్నీటి’ కష్టాలకు ‘చెక్' పెడుతూ, పొలాలకు జల సిరులు తరలించే మహా య�
గంభీరావుపేట మండల పరిధిలోని మానేరు వాగుపై నిర్మించిన చెక్డ్యాంలు పరవళ్లు తొక్కుతున్నాయి.. ఇటీవల కురిసిన మోస్తరు వర్షానికే గలగలా పారుతున్నాయి.. పాల నురగల్లా దిగువకు వస్తున్న జలధారలు కనువిందు చేస్తున్నా
బాల్కొండ నియోజక వర్గంలోని పెద్ద వాగు, కప్పల వాగుపై కొత్తగా ఏడు చెక్ డ్యాములు మంజూరయ్యాయి. రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య మంత్రి కేసీఆర్ సహ�