సీమాంధ్ర పాలకులు వ్యవసాయం దండుగ అన్నచోటనే సీఎం కేసీఆర్ పండుగలా చేసి చూపించారు. నీళ్లు, నిధులు నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ మొదటగా వ్యవసాయ రంగంపైనే దృష్టి పెట్టారు.
రానున్న రోజుల్లో పెన్షన్ను ము ఖ్యమంత్రికి చెప్పి మరింత పెంచుతామని మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలో ని వెంగ్వాపేట్లోని రూ. 7.15 కోట్లతో కొత్తగా నిర్మిం చనున్న చెక్డ్యాం పనులకు ఆ
దశాబ్దాల నాటి పాకాల రైతుల కల త్వరలోనే సాకారం కానుండడం ఆనందంగా ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. చెన్నారావుపేటలోని మున్నేరు వాగుపై రూ. 18.70 కోట్లతో బ్రిడ్జి, చెక్డ్యాం, బోజెర్వు గ్ర�
దండగన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగ చేసి చూపించారు. బీఆర్ఎస్ హయాంలో పు ష్కలంగా సాగు నీరు, రైతుబంధు సాయం, విరివిగా యూరి యా అందిస్తుండడంతో తెలంగాణ రైతులు పాడిపంటలతో సంతోషంగా జీవిస్తున్నారు. ఒకప్పుడ
ఉమ్మడి రాష్ట్రంలో నీటి వనరులు లేక ఆలేరు పల్లెలు గోస పడ్డాయి. వర్షాకాలంలో బుక్లేర్, చొల్లేరు, బిక్కేరు వాగులు, ఆలేరు పెద్దవాగు, పెద్దకందుకూరు వాగుల్లో నీళ్లు వృథాగా పోయేవి. వేసవిలో వాగులతో పాటు బోర్లు ఎం
సీఎం కేసీఆర్ కార్యదక్షత.. దూరదృష్టి.. వెరసి తొమ్మిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ పచ్చని మాగాణాగా మారిపోయింది. ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్, రీ డిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది. ప
వర్షం కురుస్తున్నకొద్దీ వరద ఉధృతి పెరుగుతున్నది. జలమంతా నిలవకుండా దిగువకు వృథాగా పోతున్నది. ఆ నీటికి అడ్డుకట్ట వేయాలి.. చెక్డ్యాం నిర్మాణంతో పరిష్కారం చూపాలి.. చుక్కచుక్కనూ ఒడిసిపట్టి.. భూగర్భ జలాలను పె�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను త్వరలో పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని చిన్నలింగాల్చేడ్, మోదీపూర్ గ్రామాల్లో రూ.7 కోట్
చుక్క నీటిని వృథాగా పోనీయకుండా తెలంగాణ ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణంతో చెక్ పెడుతున్నది. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలంలో చెక్డ్యాంలు నిర్మాణం చేసేందుకు నిధులు �
బాల్కొండ నియోజక వర్గంలో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు చెక్ డ్యాంలను మంజూరుచేసింది. కొత్తగా మూడు చెక్ డ్యాంలు మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ చెక్డ్యాంల నిర్మాణానికి రూ.14.42 కోట్ల నిధుల�
నియోజకవర్గంలో నాలుగు చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు విడుదలైనట్లు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం రాత్రి నీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ న�
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నీటి వృథాకు చెక్ పెట్టేందుకు వాగులు, వంకలపై చెక్డ్యామ్లు నిర్మించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సత్ఫలితా లనిస్తున్నది.
నాలుగు రోజులు దంచికొట్టిన వానలు శుక్రవారం తెరిపినిచ్చినా వరద అలాగే కొనసాగుతోంది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్డ్యాములు మత్తడి పోస్తుండగా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏ ఊరి చెరువును చూసి