నాలుగు రోజులు దంచికొట్టిన వానలు శుక్రవారం తెరిపినిచ్చినా వరద అలాగే కొనసాగుతోంది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్డ్యాములు మత్తడి పోస్తుండగా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏ ఊరి చెరువును చూసి
మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో ముసురు పడుతున్నది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో వరద పోటెత్తి, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యాంలకు వచ్చి చేరుతున్నది. మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల
భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతో చేపట్టిన చెక్డ్యాంల నిర్మాణాలు పూర్తి కావడంతో నీటితో కళకళలాడుతున్నాయి. తాండూరు నియోజకర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాలకు 7 చెక్ డ్యాంల నిర్మాణానికి తెలంగాణ ప్ర�
తెలంగాణలో ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టాలన్న ధ్యేయంతో 130 చెక్డ్యామ్లను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.3,825 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని వాగులపై కలిపి మరో 1,200 చెక్డ్యామ్లను నిర్మిస్తున్నది.
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఆరోగ్య తెలంగాణ దిశగా పయనిస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం సంగారెడ్డిలో 2కే రన్ను జడ్పీ చైర్�
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సాగు సంబురంగా మారింది. దండగ అన్న ఎవుసం పండుగలా మారింది. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మిషన్ కాకతీయ’తో అనుకున్న లక్ష్యం ఫలించింది. చెరువులు, కుంటల పూడిక త
మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు, పెద్దలు చెక్డ్యాంలు, చెరువులు, బావుల్లోని నీళ్లలో ఈత కొడుతూ సేదతీరుతున్నారు. చేవెళ్లకు చెందిన పలువురు యువకులు మధ్యాహ్నం సమయంలో ఎండ వేడి, వడగాల్పుల నుంచి ఉపశమన�
ఉమ్మడి జిల్లాలో సాగునీటి ఇక్కట్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చెక్డ్యాముల నిర్మాణంతో భూగర్భ జలమట్టం పెరుగుతున్నది.
రాష్ట్ర సర్కారు భగీరథ ప్రయత్నం ఫలించింది. మూలవాగు, మానేరు పరివాహక గ్రామాల దశాబ్దాల నాటి సాగునీటి స్వప్నం నెరవేరింది. వృథాగా పోతున్న జలాలకు అడ్డుకట్ట వేసి, సాగునీరందించాలని ఇక్కడి రైతులు దశాబ్దాలుగా డిమ�
తాండూరు నియోజకవర్గంలో రైతాంగానికి మేలు చేసేలా సాగు నీటి రంగానికి రాష్ట్ర సర్కార్ అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడితే పంటలు, లేదంటే తంటాలు అనేలా దీనస్థితి ఉండేది.
వాగుల్లో వృథాగా పోతు న్న వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం చెక్డ్యామ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అవసరం ఉన్న ప్రదేశాల్లో చెక్డ్యాములను నిర్మిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్య�
దిగువ మానేరు జలాశయం నుంచి గోదావరిలో కలిసే మంథని మండలం ఆరెంద వరకు మానేరు వాగు 108 కిలో మీటర్లు ఉండగా పెద్దపల్లి జిల్లాలోనే అత్యధికంగా 86 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్నది. అయితే, ఈ వాగు వానకాలంలో ఉధృతంగా ప్రవహ�
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పెద్దవాగు మండుటెండల్లోనూ జలకళ సంతరించుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు రావడంతో ఈ ప్రాంత రైతుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ వాగుపై మొత్తం తొమ్మ
ఆలేరు నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా బీడుబారిన భూములే దర్శనమిచ్చేవి. చుక్కనీళ్లు ఉండేవి కాదు. వాగులున్నా ఒడిసిపట్టలేని దుస్థితి. బతుకు జీవుడా అని వలసలు వెళ్లే పరిస్థితి. గుంతల రోడ్లు, ఎప్పుడొస్తదో, ఎప�
జిల్లాలోని వాగులు.. వంకల నుంచి వృథాగా పోతున్న నీటిని పంటలకు మళ్లించే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు చెక్ డ్యామ్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. మూడేళ్ల క్రితం రూ. 22.19 కోట్లతో 6 చెక్ డ్యామ్లు నిర్మించగా, 785 ఎకరా �