జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని చిట్యాల మండలం నవాబుపేట గ్రామ శివారు, మొగుళ్లపల్లి మండలం పోతుగల్ గ్రామాల మధ్య రూ. 5.09 కోట్ల విలువగల చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూమ
TS Council | ప్రతి నది, వాగుల మీద చెక్డ్యాంలు కట్టి ఎక్కడికక్కడ వరద నీరు ఒడిసిపట్టాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో చెక�
మంజీర నది | తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడం కోసం కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ ప్రాజెక్టులు, కాలువ నిర్మాణం పనులు చేపడుతుందని రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఎ�
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి | జిల్లాలోని నడికూడ మండలం నార్లాపూర్, వెంకటేశ్వర్లపల్లి గ్రామాల శివారులోని వాగుపై రూ.6.18 కోట్లు, పరకాల మండలం లక్ష్మిపురం గ్రామ శివారులో చలివాగుపై రూ. 4.98 కోట్ల వ్యయంతో చేపట్టిన �
మినీ రిజర్వాయర్లను తలపిస్తున్న చెక్డ్యామ్లు.. కరువు జిల్లాలో పెరిగిన ఆయకట్టు మహబూబ్నగర్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మండు వేసవిలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వాగులు, వంకలు జీవనదుల్లా పారుత