బట్టల వ్యాపారం కోసం భారత్కు వచ్చి, సైబర్ నేరాలతో అమాయక ప్రజలను మోసగించడమే కాకుండా పెండ్లి పేరుతో ఓ యువతికి రూ.27.43లక్షల టోకరా వేసి, తప్పించుకు తిరుగుతున్న నైజీరియన్ను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీస
రోజుకో స్కామ్తో అమాయకులను నిండా ముంచేస్తున్న సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) ఏకంగా రిటైర్డ్ ఆర్మీ అధికారి నుంచి రూ. 3 లక్షలు కొట్టేశారు. అమెరికాలోని బంధువులమని చెబుతూ స్కామర్లు రిటైర్డ్ ఆర్మీ అధికారిని
ఫేక్ ఫుట్బాల్ బెట్టింగ్ యాప్ను (Football Betting App) తన భాగస్వాములతో కలిసి క్రియేట్ చేసిన ఓ చైనీయుడు రూ. కోట్లు కొల్లగొట్టిన మెగా స్కామ్ను గుజరాత్ పోలీసులు బట్టబయలు చేశారు. కే
నిరుద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకున్న ఓ కంపెనీ.. గల్ఫ్ దేశాల్లో కొలువుల ఆశ చూపి.. రూ.5 కోట్ల మేర దండుకొని నిండా ముంచింది. యూరప్, థాయిలాండ్, గల్ఫ్ దేశాల్లో కొలువులు చేసేందుకు వీసాలిప్పిస్తామని ఒక్కొక్కరి
Hyderabad | స్వలింగ సంపర్కులకు సంబంధించిన గే యాప్ ద్వారా పరిచయం చేసుకొని.. గదికి రప్పించుకొని దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్ ప్రాంత�
మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ఆన్లైన్లో చీటింగ్కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మోసగాడిని సిరిసిల్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాలకు చెందిన వందలాది మంది అమాయకులకు కుచ�
Hyderabad | కార్ల లీజు పేరుతో మోసం చేస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. గురువారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాస్ రావు వివరాలను �