న్యాయం కోసం పోలీస్టేషన్కు వచ్చిన యువతి (31)ని మాయ మాటలతో కానిస్టేబుల్ (Constable) లోబర్చుకున్నాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భవతిని చేశాడు. అప్పటికే పెళ్లి అయిందన్న విషయం తెలుసుకున్న యువతి అతడిని నిలదీ�
Congress Leader Stabs Girlfriend | యువజన కాంగ్రెస్ నాయకుడు తన ప్రియురాలిని కత్తితో పొడిచాడు. ఆమె తనను మోసం చేసిందని ఆరోపించాడు. నీకు ఎంత మంది బాయ్ఫ్రెండ్స్ ఉన్నారు? అని ఆ మహిళను ప్రశ్నించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. �
‘నా వద్ద కోట్ల రూపాయల విలువ చేసే ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు వంటి స్థిరాస్తులు ఉన్నాయి. నాకు ఆర్థికంగా సహాయం చేసే.. మీ పెట్టుబడికి రెట్టింపు రాబడి ఇస్తానం’టూ...ఓ కిలాడి లేడీ అమాయకులను మోసం చేసి..
క్రిప్టోకరెన్సీ పేరుతో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.20 లక్షలు కాజేసిన హైదరాబాద్కు చెందిన పీహెచ్డీ స్కాలర్ అఖిలేశ్వర్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
మిర్చి రైతులకు ఓ వ్యాపారి టోకరా ఇచ్చాడు. రైతుల నుంచి వెయ్యి క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని మలుగుమాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.
అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ. 25 కోట్లతో ఓ వ్యక్తి ఉడాయించిన ఘటన బోడుప్పల్లో కలకలం రేపింది. తమ వద్ద తీసుకొన్న డబ్బులు చెల్లించాలని నిందితుడి ఇంటిముందు బాధితులు ఆందోళనకు దిగారు.
Man hits wife in Park | పార్కులోని కారులో మరో వ్యక్తితో కలిసి భార్య ఉండటాన్ని ఆమె భర్త చూశాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అతడు బేస్బాల్ బ్యాట్తో ఆ కారు అద్దం ధ్వంసం చేశాడు. మోసగించిన భార్యను ఆ బ్యాట్తో చితకబాదాడు. ఈ �
Hyderabad | తెలుగు మ్యాట్రిమోని ద్వారా పరిచయమై, పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ.70లక్షలు వసూలు చేసి మోసగించిన ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఆభరణాల సంస్థ నిర్వాహకుడిని నమ్మించి.. మోసం చేసిన వ్యక్తులపై ఫిలింనగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మెహిదీపట్నంలో నివాసముంటున్న సయ్యద్ సలీముద్దీన్ షేక్పేట సమీపంలోని ద్�
ఆయుర్వేద వైద్యం పేరుతో నమ్మించి రూ.3 లక్షలకు పైగా మోసానికి పాల్పడిన ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోకాపేటకు చెందిన సచిన్ గుప్తా తన తండ్రి రామావతార్ గుప్తా (70)కు వ�