ఆభరణాల సంస్థ నిర్వాహకుడిని నమ్మించి.. మోసం చేసిన వ్యక్తులపై ఫిలింనగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మెహిదీపట్నంలో నివాసముంటున్న సయ్యద్ సలీముద్దీన్ షేక్పేట సమీపంలోని ద్�
ఆయుర్వేద వైద్యం పేరుతో నమ్మించి రూ.3 లక్షలకు పైగా మోసానికి పాల్పడిన ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోకాపేటకు చెందిన సచిన్ గుప్తా తన తండ్రి రామావతార్ గుప్తా (70)కు వ�
Hyderabad | సిటీబ్యూరో: బ్లాక్ పేపర్ను మా దగ్గర ఉన్న కెమికల్లో కడిగితే 500 రూపాయల నోటుగా మారిపోతుంది.. ఈ కెమికల్ను కొనుక్కుంటే నల్ల పేపర్లను కరెన్సీ కట్టలుగా మార్చుకుని కోట్లకు పడగలెత్తవచ్చు..! ఇలా వాట్సాప్ల�
cheating woman | మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తి పెళ్లి పేరుతో మహిళను మోసం చేశాడు. (cheating woman) ఆమె నుంచి డబ్బు, బంగారం తీసుకుని పరారయ్యాడు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అర�
Hyderabad | జనాల బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు. అమాయకపు ప్రజల నుంచి లక్షల రూపాయలు కాజేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
Failure | కర్ణాటకలో కాంగ్రెస్కు అధికారమిస్తే అక్కడ ఖజానా ఖాళీ అయిందని, పాలన చేతగాక చేతులెత్తేసారని కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా జీడీఎస్ (JDS)జిల్లా అధ్యక్షుడు విరుపాక్ష ఆరోపించారు.
యూట్యూబ్ వీడియోలను (YouTube videos) లైక్ చేయడం ద్వారా భారీ మొత్తం ఆర్జించవచ్చని మభ్యపెట్టి పలువురి నుంచి రూ. 73 లక్షలు కాజేసిన ముఠా సభ్యుల్లో ఒకరైన 28 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.