మ్యాట్రిమోనీ (Matrimony) సైట్లో పరిచయమైన ఒక మహిళ.. మన పరిచయానికి గుర్తుగా లండన్ (London) నుంచి గిఫ్ట్ పంపిస్తున్నానంటూ నమ్మించి ఒక ప్రభుత్వ ఉద్యోగికి రూ.26.95 లక్షలు టోకరా వేసింది. నాగోల్ (Nagole), జయపురికాలనీకి చెందిన ఓ ప
Crime news | అందమైన అమ్మాయితో ఏకాంతంగా గడపాలని ఆశపడిన ఓ వృద్ధుడు మోసపోయాడు. చీటర్ల బుట్టలో పడి రూ.4.5 లక్షలు పోగొట్టుకున్నాడు. చీటర్లు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఆ తర్వాత ల�
Hyderabad | క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాల కోసం ఎంపిక చేసుకున్న బీటెక్, డిగీ పూర్తిచేసుకున్న విద్యార్థులను ఓ సాఫ్ట్వేర్ సంస్థ మోసం చేపి బిచాణ ఎత్తివేసింది. పలువురు ఉద్యోగుల పేరుమీద లోన్లు తీసుకొని చివ�
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకొని మో సం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, ఎ స్సై బాలరాజు కథనం మేరకు..
పూజలు చేస్తే డబ్బులు, బంగారం పెరుగుతాయని నమ్మబలికి, సినీ ఫక్కీలో మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పాలమూరు ఎస్పీ నర్సింహ తెలిపారు. మహబూబ్నగర్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ �
Cyber Crime | పోర్న్ సైట్లను ప్రభుత్వం నిషేధించటంతో సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫేస్బుక్ యూజర్లే టార్గెట్గా దోపిడీలకు పాల్పడుతున్నారు.
Petrol Fuelling | పెట్రోల్ బంకుల వద్ద అలర్ట్ గా లేకపోతే బాయ్ లు మన వెహికల్స్ లో తక్కువ పెట్రోల్ నింపే అవకాశం ఉంది. పెట్రోల్ నింపుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలి సుమా..!
వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు సఖి కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. సమస్యలు తెలుసుకొని సత్వరమే వారికి సాయం అందిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నాయి.
Woman pours hot oil | బంధువైన మీనా దేవితో కార్తీకి ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. దీంతో పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చాడు. అయితే కార్తీకి మరో మహిళతో పెళ్లి సంబంధం కుదిరినట్లు మీనా దేవికి తెల�
‘అమెజాన్లో పార్ట్టైమ్ జాబ్స్..’ అనే ప్రకటనను ఇన్స్టాలో చూశాడో యువకుడు. దానిపై క్లిక్ చేయగానే డైరెక్ట్గా వాట్సాప్కు కనెక్ట్ అయింది. తను అమెజాన్లో ఉద్యోగం కావాలని టైప్ చేయగానే.. ఐదు నిమిషాల తర్�
బీమా పేరుతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఇన్సూరెన్స్ ఏజెంట్లను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ డీసీపీ అనురాధ కథనం ప్రకారం.. రిటైర్డు ఉద్యోగికి గుర్తుతెలియని వ్యక్తుల ను�
ఆర్మీలో భారీ ఎత్తున ఎక్స్ రే యంత్రాలు కావాలంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. ఓ వ్యాపారిని మోసం చేసి రూ.25 లక్షలు టోకరా వేశారు. ఎక్స్ రే స్కానింగ్ యంత్రాల వ్యాపారం చేసే ఇవల్యూజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ�