‘అమెజాన్లో పార్ట్టైమ్ జాబ్స్..’ అనే ప్రకటనను ఇన్స్టాలో చూశాడో యువకుడు. దానిపై క్లిక్ చేయగానే డైరెక్ట్గా వాట్సాప్కు కనెక్ట్ అయింది. తను అమెజాన్లో ఉద్యోగం కావాలని టైప్ చేయగానే.. ఐదు నిమిషాల తర్�
బీమా పేరుతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఇన్సూరెన్స్ ఏజెంట్లను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ డీసీపీ అనురాధ కథనం ప్రకారం.. రిటైర్డు ఉద్యోగికి గుర్తుతెలియని వ్యక్తుల ను�
ఆర్మీలో భారీ ఎత్తున ఎక్స్ రే యంత్రాలు కావాలంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. ఓ వ్యాపారిని మోసం చేసి రూ.25 లక్షలు టోకరా వేశారు. ఎక్స్ రే స్కానింగ్ యంత్రాల వ్యాపారం చేసే ఇవల్యూజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ�
Online Banking | ఫోన్ సహాయంతో ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా..! అయితే, గూగుల్ పే, ఫోన్ పేకు తప్పనిసరిగా పాస్వర్డ్ పెట్టండి. పాస్వర్డ్ అంకెలను రహస్యంగా ఉంచండి. నిర్లక్ష్యం చేస్తే ఇతరులెవరైనా మీ ఫోన్ నుంచ
తన డ్యాన్సులతో యూట్యూబ్ను ఇరగదీసింది. ఫాలోవర్ల సంఖ్యను అమాంతం పెంచేసుకున్నది. తాను చెప్పినట్లు వినడంతో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను నిలువునా ముంచింది. విదేశీ మారకం పేరుతో వారికి కుచ్చుటోపీ...
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో కొందరు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అదేదో సినిమాలో చూపించినట్లు.. అభ్యర్థి బదులుగా వేరేవాళ్లు పరీక్షలు రాయడానికి వెళ్లాడు.
తన కండ్లుకప్పి వేరే యువతితో సన్నిహితంగా ఉంటున్న బాయ్ఫ్రెండ్ను యాపిల్ ఎయిర్ట్యాగ్తో ట్రాక్ చేస్తూ ఆపై అతడిని కడతేర్చిన మహిళ ఉదంతం కలకలం రేపింది.
సోషల్ మీడియా సైట్లలో పెండ్లి పేరుతో మహిళలను మభ్యపెడుతూ రూ 3 కోట్ల వరకూ పలువురు మహిళలను మోసగించిన నైజీరియన్ను నోయిడా సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశ రాజధానిలో భారీ స్కామ్ బయటపడింది. ఢిల్లీకి చెందిన 11 మంది వ్యాపారులు ఐదు బ్యాంకులను నిండాముంచారు. వ్యాపారులు ఐదు బ్యాంకులను రూ 1400 కోట్లకు మోసగించినట్టు వెల్లడైంది.
తన కుటుంబం ఎదుగుదల చూడలేకనే కొందరు కుట్ర పన్నుతున్నారని అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. శరణ్ అనే వ్యక్తి నుంచి తాను పైసా తీసుకోలేదని, డబ్బులు ఇచ్చినట్లు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు