విశాఖలో పోస్టల్ ఉద్యోగి ఒకరు ప్రజలకు శటగోపం పెట్టాడు. నకిలీ రసీదులు ఇచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాలను లక్షల్లో ముంచాడు. 17 ఏండ్లుగా గ్రామీణ్ డాక్ సేవక్గా విధులు నిర్వర్తిస్తుండటంతో...
పురుగుమందుల వ్యాపారి నమ్ముకున్న వారిని నట్టేటముంచాడు. రైతులను నమ్మించి వారి నుంచి కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న రైతులు లబోదిబోమంటూ...
పరీక్షలు పాసవడానికి కొందరు విద్యార్థులు చాలా హైటెక్ పద్ధతులు వాడుతున్నారు. తాజాగా భోపాల్లో జరిగిన ఎంబీబీఎస్ పరీక్షలో కూడా ఇలా చీటింగ్ చేస్తున్న విద్యార్థులు బయటపడ్డారు. ఇక్కడి మహాత్మాగాంధీ మెడికల్ క�
సికింద్రాబాద్ : ఓ యువకుడు ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వి�
అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం జగన్ మోహన్రెడ్డి ఉద్యోగులను మోసం చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్బాబు ఆరోపించారు. ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. సమస్యలపై �
చెన్నై : ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానని బెదిరించి మహిళను డబ్బుల కోసం వేధించిన యువకుడి (29)ని పోలీసులు అరెస్ట్ చేసిన ఉదంతం తమిళనాడులోని థేని జిల్లాలో వెలుగుచూసింది. నిందితుడిని కన్నిసెర్వ�
Government job fraud | లక్షలు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే త్వరగా వచ్చేస్తుందని, కావాలంటే ఇదిగో అపాయింట్మెంట్ లెటర్ అంటూ ఒక అమాయకులను నమ్మబలికించి మోసం చేసే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు
తక్కువ ధరకే టూ వీలర్రంటూ.. టోకరా నిత్యామోటార్స్ పేరుతో ఎర సుమారు రూ. 2 కోట్ల మోసం 300 మంది వినియోగదారులను ముంచిన వైనం నిందితుల అరెస్టు జవహర్నగర్, నవంబర్ 20: జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మల్టీస్క�
Cheating | నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి మీడియాకు వివరాలను వెల్లడించారు.
మిర్యాలగూడ : పెట్టిన పెట్టుబడికి అధిక డబ్బు ఆశ చూపి రూ.4కోట్లు మోసం చేసిన భార్యాభర్తలపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. మిర్యాలగూడ టూ టౌన్ సీఐ సురేశ్ తెలిపిన వివరాల
భర్త అరెస్ట్ | ల్లగొండలో భార్యను మోసం చేసిన కేసులో భర్త విలియమ్స్ను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో విస్తు గొలిపే అంశాలు బయటపడ్డాయి. ఓ చర్చిలో పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేస్తున�
బంజారాహిల్స్ : ఇంటి విక్రయం పేరుతో డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడిన ఇద్దరు ఎన్ఆర్ఐలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ �