భారతదేశాన్ని లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక రాజ్యంగా తీర్చిదిద్దేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించిన కార్యాచరణ మహోన్నతమైనది అని, బాబాసాహెబ్ స్ఫూర్తితోనే భారతదేశంలోని సబ్బండ వర్గాలకు న్యాయం చ
ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, ఆలస్యమైతే రైతులు ఇబ్బందులు పడుతారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో చండూరు మండలం అంగడిపేట గ్�
ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేందర్రెడ్డి అన్నారు. "గావ్ చలో - బస్తీ చలో అభియాన్ " కార్యక్రమంలో
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకు రావాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుబే బండా శ్రీశైలం అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని మార్కెట్ యా�
రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభ్యుత్వం తెలిపిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని చండూరు ఆర్డీఓ శ్రీదేవి అన్నారు.
రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని డీసీసీబీ డైరెక్టర్ కోడి సుష్మావెంకన్న అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా చండూరు మండలం కస్తాలలో రైత�
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా చండూరు మండలంలో సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రాచీన రామాలయంలో జరిగిన సీతారాముల కల్యాణ వేడ�
CITU | సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రెడ్ బీటీ రణధేవే 35వ వర్దంతిని నల్గొండ జిల్లా చండూరులో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డులో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా బీటీ రణధేవే చిత్రపటానికి సీఐటీయూ చండూర�
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని నల్లగొండ జిల్లా చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు తెలిపారు. చండూరు మండలం గుండ్రపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సన్న బియ్య
ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ (BJP) నేత ముదిగొండ ఆంజనేయులు డిమాండ్ చేశారు. అధికారం కోసం చేయూత పథకం ద్వారా ప్రతినెల రూ.4 వేలు, మహాలక్ష్మి పథకంలో
నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గ్రామ కంఠం భూములు కబ్జాకు గురవుతున్నాయని, ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో సర్వే చేసి ఆ భూములను కాపాడాలని సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వాలని బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు పందుల సత్యంగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల సంక్షేమమే తమ జెండా అజెండా అని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.విరహత్ అలీ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సీపీఎం (CPM) చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా లోకల్బాడీ ఎన్నికల
నిజామాబాద్ జిల్లాలోని చందూరులో ఒక రోజు ముందే ప్రజలు హోలీ (Holi) వేడుకలు జరుపుకున్నారు. గ్రామంలో సాగమ్మ ఉండడంతో ముందుగానే హోలీ పండుగను నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.