కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల హక్కుల జోలికొస్తే ఖబర్దార్ మోదీ అని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్ల
రోజుకు 10 గంటల పని విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ జీఓ నంబర్ 282 జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ చండూరు మండల కేంద్రంలో జీఓ ప్రతులను ప్రజా సంఘాల నాయకుడు బండ శ్రీశైలం నేతృత్వంలో దగ్థం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. చండూరు పట్టణ కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను బుధవారం ఆయన పర
పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని చండూరు మండల స్పెషల్ ఆఫీసర్ కె.నాగమల్లేశ్వర్ అన్నారు. శుక్రవారం బోడంగిపర్తిలోని మంచికంటి గోపమ్మ స్మారక ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అలాగే మహ�
మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంటుందని, అది యోగాతో సాధ్యం అవుతుందని బీజేపీ నల్లగొండ జిల్లా నాయకుడు మాదగోని నాగార్జున అన్నారు. గురువారం చండూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఆవరణంలో యువకులు, సీనియర్ సిటిజ�
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చండూర్ పాఠశాల కాంప్లెక్స్ హెచ్ఎం హరిసింగ్ అన్నారు. శుక్రవారం చిలిపిచెడ్ మండల పరిధిలోని చండూర్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి యూన�
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని చండూరు ఎంఈఓ ఊట్కూరి సుధాకర్ రెడ్డి అన్నారు. పాఠశాల పునః ప్రారంభాన్ని పురస్కరించుకుని బంగారిగడ్డ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యా�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో అనర్హులను ఏరివేసి, అర్హులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేయాలని బీజేపీ నల్లగొండ జిల్లా కార్యదర్శి బొడిగె అశోక్ గౌడ్ అన్నారు. చండూరు మున్సిపల్, మండల శాఖ ఆధ్వర్యంలో స్థ�
చండూరు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన రోడ్డు విస్తరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల పనులను శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరిశీలించారు.
ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే టీఎస్ యూటీఎఫ్ లక్ష్యమని యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రామలింగయ్య అన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన ఊరి ప్రభుత్వ బడి ముద్దు ప్రైవే�
ప్రతి రోజు యోగా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం పొందవచ్చు అని యోగా నిర్వాహకుడు ఇడికూడ వెంకటేశ్ అన్నారు. అంతర్జాతీయ యోగా వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం చండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్న
నర్సరీల్లో పెంచిన అన్ని మొక్కలు బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని కస్తాల గ్రామ పంచాయతీ నందు నర్సరీ పనులను పరిశీలించారు.
కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను రద్దు చేసేవరకు మోదీ ప్రభుత్వంపై కార్మికవర్గం సమరశీల పోరాటాలు చేస్తుందని సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, రైతు సంఘం రాష్ట్ర