తెలంగాణ రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యావని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలోని చండూరు వ్యవసాయ అ
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని మాదిగ జేఏసీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కురుపాటి సుదర్శన్ అన్నారు.
చండూరు మండలంలోని పుల్లెంల, ఇడికూడ గ్రామాల్లో వివిధ పంటలను పుల్లెంల ఏఈఓ పవన్ శుక్రవారం పరిశీలించారు. ప్రత్తి పంటకు డ్రోన్ తో క్రిమిసంహారక మందులు పిచికారి చేయడాన్ని పరిశీలించారు.
చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి పత్తి చేనులో మంగళవారం నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై వ్యవసాయ అధికారి చంద్రిక రైతులకు అవగాహన కల్పించారు.
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎంసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి మంచికంటి వెంకటరమణ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బోడంగిపర్తి మంచికంటి గోపమ్మ స్మారక జిల్లా పరిషత్ �
త్రిఫ్ట్ ఫండ్ కడుతున్న కార్మికులందరికీ నేతన్న భరోసా కల్పించాలని పద్మశాలి సంఘం చండూరు అధ్యక్షుడు గుర్రం భిక్షమయ్య అన్నారు. ఈ మేరకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సంఘం సభ్యులతో కలిసి శ�
కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల హక్కుల జోలికొస్తే ఖబర్దార్ మోదీ అని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్ల
రోజుకు 10 గంటల పని విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ జీఓ నంబర్ 282 జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ చండూరు మండల కేంద్రంలో జీఓ ప్రతులను ప్రజా సంఘాల నాయకుడు బండ శ్రీశైలం నేతృత్వంలో దగ్థం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. చండూరు పట్టణ కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను బుధవారం ఆయన పర
పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని చండూరు మండల స్పెషల్ ఆఫీసర్ కె.నాగమల్లేశ్వర్ అన్నారు. శుక్రవారం బోడంగిపర్తిలోని మంచికంటి గోపమ్మ స్మారక ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అలాగే మహ�
మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంటుందని, అది యోగాతో సాధ్యం అవుతుందని బీజేపీ నల్లగొండ జిల్లా నాయకుడు మాదగోని నాగార్జున అన్నారు. గురువారం చండూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఆవరణంలో యువకులు, సీనియర్ సిటిజ�
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చండూర్ పాఠశాల కాంప్లెక్స్ హెచ్ఎం హరిసింగ్ అన్నారు. శుక్రవారం చిలిపిచెడ్ మండల పరిధిలోని చండూర్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులతో కలిసి యూన�
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని చండూరు ఎంఈఓ ఊట్కూరి సుధాకర్ రెడ్డి అన్నారు. పాఠశాల పునః ప్రారంభాన్ని పురస్కరించుకుని బంగారిగడ్డ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యా�