అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని నల్లగొండ జిల్లా చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు తెలిపారు. చండూరు మండలం గుండ్రపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సన్న బియ్య
ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ (BJP) నేత ముదిగొండ ఆంజనేయులు డిమాండ్ చేశారు. అధికారం కోసం చేయూత పథకం ద్వారా ప్రతినెల రూ.4 వేలు, మహాలక్ష్మి పథకంలో
నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గ్రామ కంఠం భూములు కబ్జాకు గురవుతున్నాయని, ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో సర్వే చేసి ఆ భూములను కాపాడాలని సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వాలని బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు పందుల సత్యంగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల సంక్షేమమే తమ జెండా అజెండా అని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.విరహత్ అలీ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సీపీఎం (CPM) చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా లోకల్బాడీ ఎన్నికల
నిజామాబాద్ జిల్లాలోని చందూరులో ఒక రోజు ముందే ప్రజలు హోలీ (Holi) వేడుకలు జరుపుకున్నారు. గ్రామంలో సాగమ్మ ఉండడంతో ముందుగానే హోలీ పండుగను నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
లక్ష్మీసాగర్ చెరువులో తమకు 60 శాతం వాటా ఉన్నప్పటికీ తమ వాటా ఇవ్వడం లేదని నిజామాబాద్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామస్తులు ధర్నాకు దిగారు. మంగళవారం ఉదయం చందూర్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద రహదారిపై బైఠ�
Handloom Artists | చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనలతో కూడిన వివిధత్ కా అమృత మహోత్సవ కార్యక్రమాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించారు.
RTC Buses | సాయంత్రం 5 గంటల తర్వాత నల్లగొండ నుంచి చండూరు మీదుగా మాల్, చౌటుప్పల్ రూట్లలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డిఅన్నారు.
Markandeya Swamy Temple | బ్రహ్మోత్సవాల్లో భాగంగా చండూరులోని మార్కండేశ్వర స్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మార్చి 4 నుండి 9 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చండూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం, తాగునీటికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో 58 మంది విద్యార్థులు చదువుతున్నారు.
నల్లగొండ జిల్లా చండూరులో (Chandur) పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏ కారణం చెప్పకుండానే దళిత నేత, మాజీ జడ్పీటీసీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్ అన్నెపర్తి శేఖర్ను అరెస్టుచేశారు. గురువారం �
Chandru | తెలంగాణలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. నల్గొండ జిల్లా చండూరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. అయితే, ఈ నెల ప్రారంభంలో చండూరును రెవెన
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో చండూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ డివిజన్లోని చండూరు, మున�