నిరంతరం ప్రజల పక్షాన నిలబడి, దోపిడి రహిత సమాజ నిర్మాణం కోసమే భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ మ
నిర్వాహకులు త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని కస్తాల, చండూరు, గుండ్రపల్లి, బంగారిగడ్డ, పుల్లె
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ అన్నారు. శనివారం చండూరు మండలం పుల్లెంల గ్రామంలో జాతీయ గ్ర
నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన సీనియర్ అడ్వకేట్, దివంగత బొడ్డు సత్తయ్య మూడవ వర్ధంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ కేంద్రంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన కాస్య వి
పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవడం జరుగుతుందని, దేశంలో ప్రజలను పట్టిపీడించే దోపిడీదారుల రాజ్యం పోయి దేశ సంపద సృష్టిస్తున్న కార్మికుల రాజ్యం కోసం అంతా కలిసి పోరాడుదామని సీపీఎం నల్లగొండ జిల్లా కా�
ఇందిరమ్మ ఇండ్లు భూమిలేని నిరుపేదలకే ఇవ్వాలని సీపీఎం నల్లగొండ జిల్లా చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలో తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్�
నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధుల నుండి వీధి లైట్లు మంజూరు అయ్యాయి. గ్రామానికి రూ.2 లక్షలతో 56 వీధిలైట్లు మంజూరు కాగా శుక్రవారం చ�
పేద ప్రజల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని సిపిఐ నలగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు, చండూరు ఏఎంసి డైరెక్టర్ నలపరాజు రామలింగయ్య అన్నారు. మంగళవారం చండూరులోని సిపిఐ కార్యాలయం మాదగోని నరస�
కబ్జాకు గురవుతున్న ఈత వనాన్ని పరిరక్షించాలని, అలాగే ఈత వనం చుట్టూ ప్రహరీ నిర్మించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. చండూరు మండల పరిధిలోని �
నల్లగొండ జిల్లా చండూర్ మండలం కస్తాల, చండూర్ మున్సిపాలిటీ(అంగడిపేట), గుండ్రపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టీఆర్ ఫౌండేషన్ చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. బుధవారం వీటిని కస్త�
భారతదేశాన్ని లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక రాజ్యంగా తీర్చిదిద్దేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుసరించిన కార్యాచరణ మహోన్నతమైనది అని, బాబాసాహెబ్ స్ఫూర్తితోనే భారతదేశంలోని సబ్బండ వర్గాలకు న్యాయం చ
ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, ఆలస్యమైతే రైతులు ఇబ్బందులు పడుతారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో చండూరు మండలం అంగడిపేట గ్�
ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేందర్రెడ్డి అన్నారు. "గావ్ చలో - బస్తీ చలో అభియాన్ " కార్యక్రమంలో