Chandrababu | ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) భద్రతను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎన్ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ ఉండగా, నేటి నుంచి అదనంగా
టెన్త్ పేపర్ లీకేజీలో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి నారాయణపై పోలీసులు మరో కేసును కూడా నమోదు చేశారు. అమరావతి ల్యాండ్ పూలింగ్లో అవినీతి జరిగిందంటూ ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ నిన�
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరపరిచారని సమన్లు జారీ చేసింది. టీడీపీ సీనియర్ నేత బోండా ఉమకు కూడ�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ నెల 11న కేబినెట్ను పునర్ వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో కేబినెట్ లోని 24 మంది మంత్రలూ రాజీనామా చేసేశారు. తమ రాజీనామా