Chandrababu | స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill scam) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) సీఐడీ పోలీసులు (AP CID police) అరెస్టు చేసి విజయవాడ తాడేపల్లిలోని కుంచనపల్లి సిట్ కార్యాలయానికి తరలించ�
Chandrababu | ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో ఇద్దరు నిందితులు విదేశాలకు పారిపోయారు. ఐటీ నోటీసుల గురించి తెలుసుకున్న మనోజ్ వాసుదేవ్ ఈ నెల 5న దుబాయ్ పారిపోగా.. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసర
‘తెలంగాణకు, ఆంధ్రకు.. సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా ఉంది.. ఇవీ రెండుకళ్ల సిద్ధాంతకర్త, తెలంగాణ పద నిషేధ నేత శ్రీమాన్ చంద్రబాబు గారు మరోసారి చేసిన వ్యాఖ్యలు. ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గ�
కొంతమందికి ఎన్ని మంచిమాటలు చెప్పినా తమ తీరు మార్చుకోరు. తాము చెప్పిందే వేదం అనే నమ్మకంతో బతికేస్తుంటారు. సూక్ష్మంగా సులభంగా చెప్పాలంటే కుక్క తోక వంకరే అని, ఎన్ని ఎదురుదాడులు, విమర్శలు వచ్చినా, ఎంత మంది తన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు ఆదాయపన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కొన్ని మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి రూ.118 కోట్లకుపైగా ముడుపులు స్వీకరించినట్టు ఐటీ శాఖ ఆరోపిం�
‘కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు’ అన్నట్టు టీడీపీ లాంటి పార్టీలో తిరిగి ట్రంప్ కార్డు లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్రెడ్డి స్థాయి మరిచి విమర్శలకు తెగబడటం ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్న చం
KTR | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పక్క రాష్ట్రంలోని చంద్రబాబు, జగన్కు అ�
మూడు నల్ల చట్టాలు తెచ్చి వెయ్యి మంది రైతుల చావుకు కారణమై బీజేపీ చేసింది పాపం. రైతులకు మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ దేశానికి శాపం. నిరంతర కరెంటు ఇస్తూ రైతులను ఆదుకొంటున్న సీఎం కేసీఆరే మనకు దీపం. ఇంటి �
Minister Harish Rao | వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడికి అసలైన వారసుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మారారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. జహీరాబాద్, సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్
చంద్రబాబు, పవన్కల్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతిస్తున్నారని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో విలేకరుల సమావేశంల�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏపీకి చెందిన చంద్రబాబు ఏజెంట్ అని, బాబు డైరెక్షన్లోనే రేవంత్ నాటకాలు ఆడుతున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రేవంత్కు పీసీసీ పదవి ఇప్పించిందే �
Harish Rao | హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచితే తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ మాత్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. బషీర్బాగ్ కాల్
Speaker pocharam | కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ. రైతులకు 3 గంటలు కరంటు ఇవ్వాలని రేవంత్ స్పష్టంగా చెప్పాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రైతులపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. ఉచిత విద్యుత్తుపై