ఇటీవల విడుదలైన సినిమా సహా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్పై ఏపీ సమచార, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని నాని మండిపడ్డారు...
రైతుల పోరాటం 800 రోజులకు చేరుకున్న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రైతులకు అభినందనలు తెలిపారు. ఉద్యమం 800 రోజుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా.. రైతులు 24 గంటల సామూహిక నిరాహారదీక్ష.
అమరావతి: రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి మృతి కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష�
అమరావతి : ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ కోసం చేస్తున్న పోరాటాలకు టీడీపీ మద్దతు తెలియజేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడు ప్రకటించారు. ఈ రోజు పార్టీ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మ�
అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చంద్రబాబు ఈరోజు తన ట్విటర్ల
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నాయకులు వరుసగా కొవిడ్ బారిన పడుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాను హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ట్విట్ చేశారు. స్వల్ప లక్షణాలు కనిపి�
అమరావతి : గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేయడం పట్ల టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. హత్య వార్త తెలుసుకున్న చంద�
అమరావతి : సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా ఏపీ గవర్నర్ భిశ్వ భూషణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ముఖ్యమైన పండుగ సంక్రాంతి అని, పండుగను ఆనందంగా జరుప�
Pawan Kalyan | పొత్తు చిక్కులను విప్పేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రస్తుతం తాము బీజేపీతోనే పొత్తులో ఉన్నామని తేల్చి చెప్పారు. మంగళవారం జనసేన అధినేత ఆ పార్టీకి చెందిన
Chandrababu naidu in Pushpa | అదేంటి పుష్ప సినిమాలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఉంటాడు అనుకుంటున్నారా..? ఇన్ని రోజులు పెద్దగా ఎవరు ఫోకస్ చేయలేదు కానీ ఇప్పుడు ఫోటోలు బయటికి వచ్చిన తర్వాత వాటిని చూసి అందరూ షాకవుతున్నారు. నిజం
అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ భద్రత విషయం ఆందోళన కల్గిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని భద్రతను జాతీయ భద్రతగా పరిగణించాలని ఆయన సూచించారు. శనివారం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు ట్వీట�