అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను బట్టి పొత్తులుంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరం బట్టి ఇరుపక్షాల సమ్మతం మేరకు పొత్తులు జరుగుతాయని పేర్కొన్నారు. తన రెండో రోజు కు�
అమరావతి : వైసీపీ నాయకులే లక్ష్యంగా తన వ్యాఖ్యలతో సంచలనం కలిగిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ సారి చంద్రబాబును టార్గెట్ చేశారు. శుక్రవారం ఆయన చంద్రబాబుపై వ్యంగ్యంగా తనదైన రీ�
అమరావతి : ఏపీలోని వైసీపీ ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై వరుస నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలో రెండోరోజు ఆయన పార్టీకి చెందిన
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న సమాచారం తమకు ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఎదుర్కొనడానికి సిద్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళి పై దాడిని నిరసిస్తూ శుక్రవారం డీజీపీకి లేఖ రాస్తు టీడీపీ కార్యకర్తలపై జరుగుతు�
తిరుపతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి కోసం త్యాగాలు చేసిన రైతులందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. అమరావతిని కాపాడుకుంటాం.. ఆంధ్రప్రదేశ్న
అమరావతి : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల కోరిక అమరావతి అని పునరుద్ఘటించారు.. గత 45 రోజు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గత రెండున్నర ఏండ్లుగా రాష్ట్రంలోని మీడియ�
అమరావతి : ఆంధ్రకు ప్రత్యేక హోదాపై కేంద్రంపై వైసీపీ ఎందుకు పోరాడటం చేయడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ సర్కార్ను ప్రశించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన
అమరావతి: హెలికాప్టర్ ప్రమాదంలో అమరత్వం పొందిన చిత్తూరు జిల్లా వాసి జవాన్ లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర
అమరావతి : ఏపీలో రాజకీయ విమర్శలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సంచలన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి టీడీపీ �
అమరావతి : ప్రభుత్వ అసమర్థత, తప్పిదాల కారణంగా ఆంధ్రప్రదేశ్ వరదల్లో 62 మంది చనిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మరణాలకు కారణమైన జగన్ ముఖ్యమంత్రి హోదా నుంచి వెంటనే తప్పుకోవాల�
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి అనిల్ ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడంపై విపక్షాలు
హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘పెద్దలు రోశయ్య మరణవ�
అమరావతి : దివ్యాంగులను చట్ట సభల్లోకి పంపే బాధ్యతను తాను తీసుకుంటానని టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్బంగా అమరావతిలోని పార్ట�