Ex Minister K Vijaya Ramarao |ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కే విజయరామారావు మంగళవారం కన్నుమూశారు. ఉమ్మడి ఏపీలో ఐపీఎస్ అధికారిగా పని చేసిన విజయరామారావు తర్వాత సీబీఐ డైరెక్టర్గా నియమితులయ్యారు.
Chandrababu | 2002లో దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సమయం. ఎన్డీయే తరఫున భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను నిలబెట్టారు. వామపక్షాల తరపున సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్య్రం కోసం ఆజాద్ హిం�
Chandrababu | తెలంగాణ ప్రజలకు అన్నం తినటం అలవాటు చేసింది తెలుగుదేశం పార్టీనే అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆయన అవగ
Chandrababu | పిచ్చి కుదిరింది తలకి రోకలి చుట్టండని అన్నాడట వెనకటికి ఒకడు. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. తెలంగాణ ప్రజలకు అన్నం తినటం నేర్పింది తామేనని మరోసారి అనాలోచిత, అహంకారపూరిత వ్యాఖ్
KA Paul | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విరుచుకుపడ్డారు. ప్రగతి భవన్ను తగులబెడదామంటూ ఒక టెర్రరిస్టులో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Dharmana | టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్టమొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే అని ఆరోపించారు.
Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. తారకరత్నకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది.
ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ నిర్వహించి తమ్ముళ్ళారా తిరిగి టీడీపీలోకి రండి అంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు వెనుక ఉన్న రాజకీయం అర్థం చేసుకోవాలి. ఇదేదో ఉబు
Kaikala Satyanarayana | సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస
MLC Kavitha | ఆకాశంలో చుక్కలెన్ని ఉన్న చంద్రుడు ఒక్కడే.. తెలంగాణలోనూ కేసీఆర్ ఒక్కడే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
రూపాయి అనగానే... మొన్న కేటీఆర్ బయటపెట్టిన రాజ్గోపాల్రెడ్డి సుశీ ఇన్ఫ్రా కంపెనీ నుంచి నిస్సిగ్గుగా కోట్లాది రూపాయలను మునుగోడు ఓటర్లను కొనడానికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చేయడం కూడా మీకు గుర్తుకువచ్చి�
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి లబ్ధిపొందాలనుకొనే కుట్రలు సాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు మేలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. నాడు ఆంధ్రాబాబు చం
జిత్తులమారి చంద్రబాబు కన్ను మళ్లీ తెలంగాణపై పడింది. స్వరాష్ట్రంలో, స్వయంపాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణపై విషం చిమ్మేందుకు కాచుక్కూచున్న బాబు మునుగోడు ఉప ఎన్నికను అడ్డం పెట్టుకొని అడుగుపెట్టాలని చూస్�