మూడు నల్ల చట్టాలు తెచ్చి వెయ్యి మంది రైతుల చావుకు కారణమై బీజేపీ చేసింది పాపం. రైతులకు మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ దేశానికి శాపం. నిరంతర కరెంటు ఇస్తూ రైతులను ఆదుకొంటున్న సీఎం కేసీఆరే మనకు దీపం. ఇంటి �
Minister Harish Rao | వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడికి అసలైన వారసుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మారారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. జహీరాబాద్, సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్
చంద్రబాబు, పవన్కల్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతిస్తున్నారని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో విలేకరుల సమావేశంల�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏపీకి చెందిన చంద్రబాబు ఏజెంట్ అని, బాబు డైరెక్షన్లోనే రేవంత్ నాటకాలు ఆడుతున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రేవంత్కు పీసీసీ పదవి ఇప్పించిందే �
Harish Rao | హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచితే తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ మాత్రమే అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. బషీర్బాగ్ కాల్
Speaker pocharam | కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ. రైతులకు 3 గంటలు కరంటు ఇవ్వాలని రేవంత్ స్పష్టంగా చెప్పాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రైతులపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. ఉచిత విద్యుత్తుపై
Revanth Reddy | అబద్ధాలకు కూడా ఓ హద్దుంటుంది. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం అన్ని హద్దులనూ దాటేశారు. చరిత్రనే మార్చేస్తూ వక్రభాష్యం చెప్పా రు. అబద్ధాలను అలవోకగా వల్లె వేశారు. అమెర�
Minister Gangula | రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రద్దు చేస్తామన్న వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్
ఇటీవల సరూర్ నగర్ స్టేడియంలో టూరిస్టుల గోల చూసినం మనమందరం. ‘రండి, చూడండి, నేర్చుకోండి’ అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన సూచన వారికి పనికొచ్చి ఉంటది. భేషజాల వల్ల తెలంగాణ గొప్పతనం రాజకీయ నాయకులు పైకి చెప్పరుగా�
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు లైన్క్లియర్ అయ్యింది. దీనిపై హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ బుధవారం తీర్పు ఇచ్�