హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): తెలుగుదేశం అధినేత చం ద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు లోకేశ్, మాజీ మంత్రి నారాయణ తదితరులు నిందితులుగా ఉన్న ఏపీ ఇన్నర్ రింగ్రోడ్డు కుంభకోణంలో ఆ రాష్ట్ర సీఐడీ గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది.
సింగపూర్తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పు డు ఒప్పందం అని తెలిపింది.