తెలుగుదేశం అధినేత చం ద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు లోకేశ్, మాజీ మంత్రి నారాయణ తదితరులు నిందితులుగా ఉన్న ఏపీ ఇన్నర్ రింగ్రోడ్డు కుంభకోణంలో ఆ రాష్ట్ర సీఐడీ గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది.
AP Government's petition | అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు( Chandra Babu) బెయిల్ పిటిషన్ (Bail Petition)పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది.
Chandrababu | టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో 12వ తేదీ వరకు, ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) కేసులోనూ 16వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేస�