తిరుమల : శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో కొండ చరియలు విరిగిపడి ఘాట్రోడ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. �
తిరుమల : భారీ వర్షాల కారణంగా అప్ ఘాట్ రోడ్డులో ధ్వంసమైన రోడ్డు, రక్షణ గోడల పునః నిర్మాణం పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న ప్రాంతాలను మ�
అమరావతి : కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. అక్కడి పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ర�
అమరావతి : ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలతో తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ. 4 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప
ఖమ్మం: పంట ఉత్పత్తుల రాక మొదలైంది కాబట్టి ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న అధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం నగర వ్యవ�
తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం మండలి చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సోమవారం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అక్కగార్ల గుడి వద్ద కొండ మీద
నేరేడుచర్ల: దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమూరి యశోద రా�
బేల : జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన వీరుడు కుమరం భీం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. సోమవారం బేల మండలం
రాష్ట్ర విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి నిర్మల్ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు రైతులకు విజయ డైయిరీ ద్వారా అనేక పథకాలను అమలు చేస్తున్నామని �
పర్ణశాల: పర్ణశాల శ్రీసీతారామచంద్ర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి దంపతులు, కుటుంబసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం �
శాసన సభలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటల్లోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గుర�
ఆర్మూర్ : హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ కేంద్ర కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధీ, భారతదేశ మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ�
బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతీ అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను గురువారం లెక్కించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగింది. హుండీ లెక్కింపులో అమ్మవారికి నగద�