నేరేడుచర్ల: దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమూరి యశోద రా�
బేల : జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన వీరుడు కుమరం భీం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. సోమవారం బేల మండలం
రాష్ట్ర విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి నిర్మల్ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు రైతులకు విజయ డైయిరీ ద్వారా అనేక పథకాలను అమలు చేస్తున్నామని �
పర్ణశాల: పర్ణశాల శ్రీసీతారామచంద్ర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి దంపతులు, కుటుంబసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం �
శాసన సభలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటల్లోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గుర�
ఆర్మూర్ : హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ కేంద్ర కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధీ, భారతదేశ మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ�
బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతీ అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను గురువారం లెక్కించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ లెక్కింపు సాయంత్రం వరకు కొనసాగింది. హుండీ లెక్కింపులో అమ్మవారికి నగద�
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడ్డవెల్లి కృష్ణారెడ్డి చిల్పూరు : యాసంగిలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై ఎక్కువగా దృష్టిపెట్టి అధిక లాభాలను పొందాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడ్డవెల్�
నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎరవోతు రాజేందర్ నిర్మల్ టౌన్ : మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో జిల్లాలో గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నానని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎరవోతు రాజేందర్ �
బాజిరెడ్డి గోవర్దన్ | టీఎస్ఆర్టీసీ చైర్మన్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హైదరాబాద్లోని బస్భవన్లో బాధ్యతలు చేపట్టారు.
ప్రపంచంలో సుప్రసిద్ధ బ్రూవర్ అన్హ్యూసర్ బుష్ ఇన్బెవ్ (ఏబీ ఇన్బెవ్) తమ మొట్టమొదటి వాటర్ హెల్త్ కేంద్రం (డబ్ల్యుహెచ్సీ)ను సంగారెడ్డిలో జలధార ఫౌండేషన్ ,వాటర్హెల్త్ ఇండియా భాగస్వామ్యంతో ప్రారంభ
తలకొండపల్లి : సమాజంలో ప్రతి ఒక్కరూ సోదరభావంతో నమ్మకంతో కలిసి ఉంటూ దైవచింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని రామకృష్ణాపూర్లో సింగిల్విండో చైర్మన్ కేశవరెడ్డి ఆధ్వర
చర్లపల్లి : చర్లపల్లి పారిశ్రామికవాడలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-3 అధ్యక్షుడు మియ్యాపురం రమేశ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉన్నత విద్�