రాష్ట్రంలో మూడు రాజ్యాంగ పదవులను నడిపిస్తున్నది రైతు బిడ్డలేనని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం శాసనమండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్రెడ్డి పదవీ బాధ్యతలు
రుద్యోగులకు అండగా 80,039 ఉద్యోగాలను ఒకేసారి ప్రకటించి, దేశానికి తెలంగాణ మార్గదర్శిగా నిలిచిందని గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ అన్నారు. ఇంత భారీ ఉద్యోగ ప్రకటన దేశంలోన�
శాసనమండలి చైర్మన్గా టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి మరోసారి ఎన్నిక కానున్నారు. చైర్మన్ స్థానానికి ఆదివారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. 9 నెలలుగా ఖాళీగా ఉన్న మండలి చైర్మన్ ఎన్నిక �
ఉద్యోగ నియామకాల అంశంలో టీఎస్పీఎస్సీపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తామని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి హెచ్చరించారు
ఉద్యోగార్థులెవరూ వదంతులను నమ్మవద్దని, ప్రతిభను మాత్రమే నమ్ముకోవాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి సూచించారు. ఉద్యోగాల కోసం కష్టపడి చదవ�
Legislative council | శాసనమండలి (Legislative council) చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమయింది. వీరి ఎన్నికకు సంబంధించిన ప్రకటన నేడు వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఐదారు దేశాల సరసన భారత్ నిలిచిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ జీ సతీశ్రెడ్డి అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరిన్ని పరిశోధనలు చే�
తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడం అద్భుత కార్యక్రమమని ప్రముఖ సామాజిక కార్యకర్త, హిమాలయన్ రివర్ బేసిన్ కౌన్సిల్ చైర్మన్ ఇందిరా ఖురానా ప్రశంసించారు. రాజకీయాలకు అ�
ఛత్రపతి శివాజీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా బీజేపీ అజ్ఞానంతో ముస్లిం వ్యతిరేక హిందూ పక్షపాత చక్రవర్తిగా చిత్రీకరిస్తున్నదని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఉన్న నలుగురై�
gowtham Sawang | ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
రికార్డు స్థాయి లాభాలను ఆర్జించిన బ్యాంక్ క్యూ3లో రూ.8,432 కోట్లుగా నమోదు ముంబై, ఫిబ్రవరి 5: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మొండి బకాయిలు కోసం నిధ�
నియమించిన కేంద్రం 14న బాధ్యతలుచేపట్టే అవకాశం న్యూఢిల్లీ, జనవరి 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 11వ చైర్మన్గా సీనియర్ రాకెట్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ సోమనాథ్ను కేంద్రప్రభుత్వం నియమించింది. ప్రస్త