రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బీజేపీ నిర్వహించిన సంకల్ప సభతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్ప
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన ఎంకే ముజీబుద్దీన్ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఉర్దూ అకాడమీ పాలకవర్గాన్ని తెలం�
కర్షక మిత్ర కింద ప్రతి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి 50 లక్షలు ఇవ్వనున్నట్లు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు స్పష్టం చేశారు. కేడీసీసీబీ బ్యాంకు సమావేశ మందిరంలో సోమవారం జరిగిన బ్యాంక్ 101వ స�
రేపటి తెలంగాణకు సిరిసిల్ల ప్రగతే ప్రతిబింబమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ వ్యాఖ్యానించారు. కుల, మత ఆధిపత్యాన్ని తెలంగాణ నేల సహించదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల�
ప్రముఖ పారిశ్రామికవేత్త సుదీక్ష గ్రూప్ కంపెనీల చైర్మన్ సుబ్రహ్మణ్య శర్మ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని ఆయన స్వగృహంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో మాదాసు చురుకైన పాత్ర పోషించాడు. శ్ర�
దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీ (ఎస్సార్పీసీ) సమావేశాలు శుక్ర, శనివారాల్లో బెంగళూరులో జరుగనున్నాయి. దక్షిణ ప్రాంత రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలోని జెన్కో, ట్రాన్స�