దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీ (ఎస్సార్పీసీ) సమావేశాలు శుక్ర, శనివారాల్లో బెంగళూరులో జరుగనున్నాయి. దక్షిణ ప్రాంత రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలోని జెన్కో, ట్రాన్స�
క్యూ4లో 51 శాతం పెరిగిన లాభం – రూ.1,875 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఆర్థిక ఫలితాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.1,875.80
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్ పదవి కోసం ఆసక్తికర పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుత చైర్మన్ న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లే పదవీకాలం ఈ ఏడాది ఆఖర్లో ముగుస్తున్నది. �
విద్యార్థులు మేధోశక్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. బుధవారం అల్వాల్ సర్కిల్, వెంకటాపురంలోని మహాబోధి స్కూల్లో జరిగిన ప్రజా గాయకుడు గద్దర్
తెలంగాణ జలవనరులఅభివృద్ధి సంస్థ (టీడబ్ల్యూఆర్డీసీ) చైర్మన్ వీ ప్రకాశ్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. సోమవారం రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్
గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం నేలబండతండాకు చెందిన రామావత్ వాల్యానాయక్ను ప్రభుత్వం నియమించింది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్�