తెలుగు సాహిత్య ప్రముఖుల శత జయంతి ఉత్సవాలు, తెలుగు భాషపై నిర్వహించే జాతీయ సదస్సుల్లో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోరారు.
రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జనవరి 19న జిల్లాలో కంటి వెలుగ�
LIC | బీమా దిగ్గజం ఎల్ఐసీ చైర్మన్గా సిద్ధార్థ మొహంతిని ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఎంపికచేసింది. ప్రభుత్వ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలకు చీఫ్లను ఎంపికచేసే ఎఫ్ఎస్ఐబీ తాజా సిఫార్సును గుర
అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులకు అండగా ఉంటుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్�
టీఎస్పీఎస్సీలో రాజశేఖర్కు ఉద్యోగం రావడంలో తన పాత్ర ఉన్నదని రేవంత్రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉన్నదని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు ఆగ్రహ�
తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
Justice TAFRC Committee | టీఏఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల్రెడ్డి నియామకమయ్యారు. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ చైర్మన్తో సభ్యులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉ�
తెలంగాణ రాష్ట్రం పట్ల మంత్రి కేటీఆర్కు ఉన్న ముందుచూపు, దార్శనికత అభినందనీయమని జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్, ఎండీ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న �
తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్గా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేండ్లపాటు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు
Soma Bharath kumar | తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సోమా భరత్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. లాలాపేటలోని విజయ డెయిరీ కార్యాలయంలో మంత్రి
దళితుల జీవితాల్లో వెలుగులను నింపేందుకు దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మండల క�