తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్గా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేండ్లపాటు పొడిగించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు
Soma Bharath kumar | తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సోమా భరత్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. లాలాపేటలోని విజయ డెయిరీ కార్యాలయంలో మంత్రి
దళితుల జీవితాల్లో వెలుగులను నింపేందుకు దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. మండల క�
సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు టీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ సోమవారం ఉత్తర్�
కాంగ్రెస్లోని జీ-23 గ్రూపు అసమ్మతివాద నేతలు గులాం నబీ ఆజాద్ ఇంటిలో
సమావేశమయ్యారు. 2020లో పార్టీలో సంస్కరణలు డిమాండ్ చేస్తూ సోనియాగాంధీకి లేఖ రాసి సంచలనం సృష్టించిన ఈ గ్రూపు విడిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవ
కొత్త గురుకులాల ఏర్పాటుపై సర్వత్రా హర్షం సీఎం కేసీఆర్కు బీసీ సంఘం నేతల కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడం పట్ల సర్వత్రా
రుణ ఉపశమన కమిషన్ చైర్మన్గా నాగుర్ల వెంకటేశ్వర్లును మరోసారి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేండ్లపాటు నాగుర్ల వెంకటేశ్వర్లు ఈ పదవిలో ఉంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ (టీఎస్టీసీఎఫ్సీ) చైర్మన్గా ఇస్లావత్ రామచందర్నాయక్ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్లో రామచందర్నాయక్కు నియామకపత్రాన్ని
ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండ శ్రీనివాస్, విద్యార్థి దశ నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగారు. ఆ ప�
దేశంలో మార్పు తీసుకొనిరావడం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే రాజకీయాలు నడుస్తున్నాయని, వాటిని ఎదుర్కొనే సత్తా సీఎం క