Sagara sangam | కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పదవి సగరులకే కేటాయించాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేయూ ఎదురుగా ఉన్న ఎన్ఎస్ బంకెట్ హాలులో ఆ స
Sourav Ganguly | భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా నియామకమయ్యారు. దుబాయిలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) వార్షిక సందర్భంగా గంగూలీని మరోసారి కమిటీ చైర్
Education Council Chairman | తిమ్మాజీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి మంగళవారం సందర్శించారు.
TTD | రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, నున్న సరోజినిదేవి దంపతులు తిరుమల శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు బుధవారం రూ.1,01,11,111 విరాళంగా అందించారు.
Temple Chairman | కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మనీ ల్యాండరింగ్ కేసులో హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్కు చెందిన రూ. 24 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సీజ్ చేసింది.
Palle Ravikumar | కల్లు గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్గా పల్లె రవికుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల క
తెలుగు సాహిత్య ప్రముఖుల శత జయంతి ఉత్సవాలు, తెలుగు భాషపై నిర్వహించే జాతీయ సదస్సుల్లో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోరారు.
రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జనవరి 19న జిల్లాలో కంటి వెలుగ�
LIC | బీమా దిగ్గజం ఎల్ఐసీ చైర్మన్గా సిద్ధార్థ మొహంతిని ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఎంపికచేసింది. ప్రభుత్వ బ్యాంక్లు, ఆర్థిక సంస్థలకు చీఫ్లను ఎంపికచేసే ఎఫ్ఎస్ఐబీ తాజా సిఫార్సును గుర
అకాల వర్షాలు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులకు అండగా ఉంటుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్�