నియమించిన కేంద్రం 14న బాధ్యతలుచేపట్టే అవకాశం న్యూఢిల్లీ, జనవరి 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 11వ చైర్మన్గా సీనియర్ రాకెట్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్ సోమనాథ్ను కేంద్రప్రభుత్వం నియమించింది. ప్రస్త
ఖమ్మం: రాష్ట్ర మేకలు, గొర్రెల అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన దూదిమెట్ల బాలరాజు యాదవ్ శుక్రవారం హైద్రాబాద్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు
తిరుపతి: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో మరో సాంకేతిక పరికరం అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో పలమనేరుకు చెందిన పవన్ తయారుచేసిన రోబోను స్విమ్స్కు బహ�
ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని అడ్తీవ్యాపారుల అప్పుల వసూళ్లు సంవత్సరం పాటు వాయిదా వేయించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు కోరారు.మంగళవారం అఖిలభారత రైతుకూలీ సంఘం(ఏఐకేఎంఎస్) నాయకులు మార్కెట్ �
SBI chairman | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మెన్ కారా దినేష్ కుమార్ తన కుటుంబంతో సహా దర్శించుకున్నారు
తిరుమల : శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో కొండ చరియలు విరిగిపడి ఘాట్రోడ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. �
తిరుమల : భారీ వర్షాల కారణంగా అప్ ఘాట్ రోడ్డులో ధ్వంసమైన రోడ్డు, రక్షణ గోడల పునః నిర్మాణం పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న ప్రాంతాలను మ�
అమరావతి : కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. అక్కడి పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ర�
అమరావతి : ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలతో తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ. 4 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప
ఖమ్మం: పంట ఉత్పత్తుల రాక మొదలైంది కాబట్టి ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న అధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం నగర వ్యవ�
తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం మండలి చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సోమవారం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అక్కగార్ల గుడి వద్ద కొండ మీద
నేరేడుచర్ల: దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమూరి యశోద రా�
బేల : జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన వీరుడు కుమరం భీం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. సోమవారం బేల మండలం
రాష్ట్ర విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి నిర్మల్ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు రైతులకు విజయ డైయిరీ ద్వారా అనేక పథకాలను అమలు చేస్తున్నామని �