భూపాల్ రెడ్డి | జిల్లాలోని పఠాన్చెరు మండలం భానూర్ గ్రామంలోని భ్రమరాంబిక కేతిక సమేత మల్లికార్జున స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి పాల్గొన�
మైక్రోసాఫ్ట్ సీఈవో కం చైర్మన్.. బిల్గేట్స్ తర్వాత సత్య నాదెళ్లనే..!
మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను సీఈవో కం చైర్మన్గా నియమిస్తూ సంస్థ ....
జస్టిస్ ఎన్వీ రమణ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్లో రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ,ఎమ్మెల్సీ భాను ప్రసాద రావు మర్యాదపూర్వకంగా కలిశారు.
సీజేఐని కలిసిన రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను శనివారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రతినిధులు రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. హైకోర్టులో జడ్జిల స
టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తోపాటు ఏడుగురు సభ్యులను బుధవారం సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెంటనే
రేపు షెడ్యుల్ ప్రకటన? హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన పురపోరుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 7న జరుగనున్నది. ఈ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘ�
తిరుమల,మే1:టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థా ట్రస్టులకు రూ.5 లక్షలు విరాళంగా అందించారు. విరాళానికి సంబంధించిన చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శనివారం ఇన్చా�
సిద్దిపేట : జిల్లాలోని జగదేవ్పూర్ మండలం తీగుల్నర్సాపూర్లో గల ప్రసిద్ధి గాంచిన కొండపోచమ్మ ఆలయం నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా రాచమల్ల ఉపేందర్ రెడ