మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనుల నిర్వహణ భేష్ అని కేంద్ర మానిటరింగ్ కమిటీ సభ్యులు సందీప్సింగ్, లలిత్కుమార్, కుముత్ కుమార్ దూబె ప్రశంసించారు. ధర్పల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పను
కేంద్ర పథకాల లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత నగదు బదిలీని తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లను ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుందని తెలిపింది
Edible Oil | కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా వంటనూనె ధరలు మాత్రం తగ్గడం లేదు. మూడు ప్రధాన ఎడిబుల్ ఆయిల్ అసోసియేసన్లకు కేంద్రం ఇటీవల లేఖలు రాసింది. ఇందులో వెంటనే ధరలను తగ్గించడంతో పాటు ఈ విషయాన్ని ఆహార, ప్రజా
ఏడాదిలో 30 శాతం పెంపు.. సామాన్యుల గగ్గోలు జీతంలో 10% సిలిండర్కే ఖర్చు అంటూ ఆవేదన కిరోసిన్, కట్టెల పొయ్యే ఇక గతి అంటూ ఉసూరు న్యూఢిల్లీ, జూలై 9: నిత్యం పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్యుడిపై క�
మహారాష్ట్ర రాజకీయాలు కేంద్రానికి ఏం అవసరం? సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ సిద్ధాంతమా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ �
సూర్యాపేట : తెలంగాణకు కావాలని నిధులు ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు( ఎస్ ) మండలం ఏపూర్ గ్రామ�
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా పెట్రో ల్ బంకుల డీలర్లు దేశవ్యాప్తంగా ఒక్క రోజు సమ్మె చేపట్టారు. ‘నో పర్చేజ్ డే’ నినాదంతో మంగళవారం కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను బంద్చ�
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విద్యుత్తు సవరణబిల్లు అర్థరహితమని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. ఈ బిల్లును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని, సీఎం కేసీఆర్
శంలో నిరుద్యోగం గడిచిన మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. మరోవైపు, కేంద్ర విభాగాల్లో 60.82 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని
పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడాన్ని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తప్పుపట్టింది. ఇలా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడంతో డీలర్లందరికీ భ�
గోధుమల ఎగుమతిపై కేంద్రం బ్యాన్ విధించింది. ఈ బ్యాన్పై కాంగ్రెస్ మండిపడింది. ఇది రైతు వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణించింది. అధిక ఎగుమతి ధరల ప్రయోజనాలు రైతుకు అందకుండా పోతున్నాయని కాంగ్రెస్ ప
ఎండాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో దగ్ధమవుతున్నాయి. దీంతో అటు కంపెనీలు, ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇక.. ప్రమాదాలు కూడా పెరుగుతుండటంతో కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ద్వేషం, అసహనం, మతోన్మాదం దేశాన్ని చుట్టుముట్టాయని ఆరోపించారు. వీటిని అరికట్టకపోతే సమాజం అధఃపాతాళ�
సిద్ధిపేట : కేంద్రం పెట్టిన వడ్ల పంచాయితీని ఢిల్లీ దాకా తీసుకెళ్లామని, రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పేందుకే ఢిల్లీలో సీఎం కేసీఆర్ చివరి ప్రయత్నం చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మం�