కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పీఎం ప్రణామ్ పథకాన్ని ఉపసంహరించేవరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పలు రైతు సంఘాల నేతల రౌండ్ టేబు�
ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నంలో ఉందని, ఎట్టి పరిస్థితులోనూ కేంద్ర చర్యలను అడ్డుకుని రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమల�
ఆరునెలల క్రితం నాటి మాట.. తెలంగాణలో పండించిన ధాన్యం కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం అడిగితే.. అబ్బే గోదాములు ఖాళీ లేవు.. నాలుగైదేండ్లకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి.
మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఒక్క సంక్షేమ పథకానికి రూపకల్పన చేయలేదు. దేశ జనాభాకు జీవనాధారమైన వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న రైత�
బీమా సంస్థను రోడ్డుమీదికి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం మంత్రి గంగుల మండిపాటు విద్యానగర్/బొల్లారం, సెప్టెంబర్ 5 : ‘ఎల్ఐసీ మా కుటుంబ సంస్థ. ఇందులోని ఏజెంట్లు, ఉద్యోగులకు టీఆర్ఎస్ అండగా ఉంటుంది. ఇది వ్యక్తు
అనుకున్నదే జరిగింది. బాయికాడ మీటర్ పెట్టుడు ఖాయమని తేలిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా నేరుగా రైతులతోనే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మొదట్నుంచీ పడుతున్న ఆందోళన �
తెలంగాణను చీకట్లోకి నెట్టేందుకు కుట్ర : మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ చండూరు, ఆగస్టు 19: విద్యుత్తు సంస్థలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనమేంటని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన మహాధర్నాలో సోమవారం విద్యుత్ ఉద్యోగులు పాల్గొన�
CM KCR | కేంద్రం తీరుపై భవిష్యత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు మాటల రూపంలో అడుగుతున్నామని, రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో కలిసి వచ్చే వారిని కలుపుకొని బలీయమైన ఉద్యమా�
ఇంద్రవెల్లి : రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సంభవిస్తున్నాయని, అయినా కేంద్రం ఎలాంటి సహాయం అందించడం లేదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. వరదలతో రూ.1400కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసి.. తక