తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండాయని, రైతాంగం సుఖంగా వుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తమ చర్యల వల్ల ఒక క�
ఢిల్లీని కదిలించి వడ్లు కొనిపిస్తామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. యాసంగిలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్య�
న్యూఢిల్లీ : వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలపై సోమవారం కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ.. ‘ప్రధాన మంత్రి జన్ధన్ లూట్ యోజన’ అంటూ సెటైర్లు వేశారు. 2014లో యూపీఏ పాలనలో �
హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ మహేశ్వరంలో �
కర్ణాటక రాష్ట్రంలోని ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కే తారకరామారావు ట్విట్టర�
తెలంగాణపై మొదట్నుంచీ కేంద్రం దాడి ప్రగతిశీల రాష్ర్టాలకు తీవ్ర నిరుత్సాహం రాష్ర్టాలకు ఉన్న అధికారాల కబళింపు తెలంగాణ పుట్టుకనే తప్పుపట్టిన ప్రధాని మనోభావాలను దెబ్బతీస్తున్న కేంద్రం కేంద్రంపై మంత్రి హ�
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు నడపాలని నిర్ణయించింది. విమాన ఛార్జీలను కేంద్ర�
సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ ధన్కర్ మధ్య వార్ నడుస్తున్న తరుణంలో ఇప్పుడు మరో కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. సీఎం మమతా వర్సెస్ కేంద్ర మంత్రి సింధియా.. ఇప్పుడు ఇది తాజా గొడవ. కేంద్ర పౌ
Piyush Goyal | దేశంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి కేంద్రం అన్ని చర్యలూ చేపడుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు.