యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. యాదాద్రి కొండపైన గల ఈఓ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 152 సీసీ టీవీ కెమెరాలు, కమాండ్ కంట్రో
Yadadri | యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. యాదాద్రి కొండపైన గల ఈఓ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 152 సీసీ టీవీ
రైళ్లలో మహిళాప్రయాణికుల మెడలోంచి బంగారు గొలుసులను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేయడంతోపాటు కరణ్కోట పోలీసు స్టేషన్లో సీసీ కె�
వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫారాలు సిద్ధం చేయాలని, బడులు ప్రారంభం కాగానే పంపిణీ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు.
నగరంలో నేరాలను అరికట్టడంలో సీసీ టీవీ కెమెరాలు దోహదం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
దాదాపు 100 సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన లంగర్హౌస్ క్రైం పోలీసులు.. దొంగల ఆచూకీని కనుగొన్నారు. సెల్ఫోన్ టవర్ల ఆధారంగా దొంగలు ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. బుధవారం ఉదయం రేతిబౌలిలో ఉన్న నేరగాళ్లు.. పార�
కాజీపేట, జూలై 17 : ప్రతి కాలనీలో స్థానికులు సమష్ఠిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కాజీపేట సీఐ గట్ల మహేందర్రెడ్డి సూచించారు. కాజీపేట 61వ డివిజన్ పరిధిలోని వెంకటాద్రినగర్కాలనీలో ఆదివారం సాయంత్రం కా